हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

హైదరాబాద్ లో చికెన్ షాప్ లు బంద్..!

Sudheer
హైదరాబాద్ లో చికెన్ షాప్ లు బంద్..!

హైదరాబాద్‌లో రేపు (జనవరి 30) చికెన్, మటన్ షాపులు బంద్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో గాంధీ జయంతి రోజున మాత్రమే ఈ షాపులను మూసివేసే ప్రథా ఉండేది. కానీ ఈసారి గాంధీ వర్ధంతి రోజున కూడా ఇదే నియమాన్ని పాటించాలని అధికారుల నిర్ణయం తీసుకున్నారు.

గాంధీ వర్ధంతి సందర్భంగా అహింసా సిద్దాంతాన్ని పాటించేందుకు మాంసం అమ్మకాలను నిలిపివేయాలని ప్రభుత్వం సూచించింది. గొర్రెలు, మేకల మండీలను కూడా మూసివేయాలని, ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇది పూర్తిగా నైతిక మరియు సామాజిక అంశాలతో కూడిన నిర్ణయమని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. నగరంలోని అన్ని మాంసం విక్రయ దుకాణాలపై నిఘా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

hyd nonveg shops

మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తి. ఆయన్ను స్మరించుకునే రోజుల్లో హింసకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా గాంధీ జయంతి, వర్ధంతి రోజున ఈ ఆంక్షలు అమలవుతాయని పేర్కొన్నారు.

ఈ మేరకు మాంసం వ్యాపారులు, ప్రజలు అధికారులు సూచనలను గౌరవించాలని, ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేపటితో పాటు భవిష్యత్తులో ఇలాంటి రోజుల్లో మాంసం విక్రయాలను నిలిపివేయాలని ప్రభుత్వ పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870