हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu news: BRS: మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది

Tejaswini Y
Telugu news: BRS: మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది

BRS: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(K. Chandrashekar Rao) పంచాయితీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నేతలతో సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో ప్రజలు నిరాశకు గురైనప్పటికీ, పరిస్థితులు శాశ్వతం కాదని, కష్టకాలంలో వెరవకూడదని ఆయన సూచించారు. త్వరలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని నేతలకు వ్యక్తం చేశారు.

Read Also: TELANGANA RISING GLOBAL SUMMIT 2025 : సీఎం రేవంత్ పై సోనియా ప్రశంసలు

Our government will come again.

ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి

గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు. గ్రామాల అభివృద్ధి కోసం గంగదేవిపల్లి మోడల్‌ను అనుసరించాలని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు పల్లె ప్రగతికి దోహదం చేశాయని గుర్తుచేశారు.

అటు, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వచ్చే వారం స్పీకర్ నిర్ణయం వచ్చే అవకాశముందంటూ, తదనుగుణంగా పార్టీ కార్యాచరణ ఖరారవుతుందని సమాచారం. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక అవకాశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870