हिन्दी | Epaper
రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు

Bhatti Vikramarka : హరీశ్ రావు అడిగితే చాలు? భట్టి విక్రమార్క సంచలనం!

Sai Kiran
Bhatti Vikramarka : హరీశ్ రావు అడిగితే చాలు? భట్టి విక్రమార్క సంచలనం!

Bhatti Vikramarka : సింగరేణి అంశంపై వస్తున్న ఆరోపణలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka తీవ్రంగా ఖండించారు. శనివారం ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ABN రాధాకృష్ణ రాసిన కథనాలు పూర్తిగా కట్టుకథలని, రాజకీయ ప్రయోజనాలతో రాసిన విషపు రాతలని విమర్శించారు.

‘తొలిపలుకు’ కాలమ్ వెనుక ఎవరి అజెండా ఉందో అందరికీ తెలుసని భట్టి వ్యాఖ్యానించారు. సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తిని విస్మరించి, కనీస అవగాహన లేకుండా కథనాలు రాయడం రాష్ట్రానికి నష్టం చేస్తోందన్నారు. తాను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నత ఆశయాలతోనే పనిచేశానని, చిల్లర రాజకీయాల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.

Read Also: Prakasam district murder:లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

harish rao
Harish rao

టెండర్ల విషయంలో స్పష్టత ఇస్తూ, సైట్ విజిట్ (Bhatti Vikramarka) నిబంధన కొత్తది కాదని, 2018 నుంచే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో ఉందన్నారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్లను సీఎం బంధువులతో ముడిపెట్టడం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రతిపక్ష నేత Harish Rao లేఖ రాస్తే చాలు… 2014 నుంచి జరిగిన అన్ని సింగరేణి టెండర్లపై SITతో విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870