हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Phone Tapping : బండి సంజయ్ టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్?

Sudheer
Phone Tapping : బండి సంజయ్ టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay)ను గత ప్రభుత్వ హయాంలో లక్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బండి సంజయ్‌ సన్నిహితుడు ప్రవీణ్ రావు ఫోన్‌ను ట్యాప్ చేసిన విషయాన్ని అధికారికంగా సిట్ అధికారులు ఆయన్ను కోరించి తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయనకు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం.

సంజయ్‌కు సమీపంగా ఉన్న ప్రవీణ్ రావు టార్గెట్?

కీలక సందర్భాల్లో బండి సంజయ్‌కు అండగా ఉండే ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయిందనే సమాచారం ఇప్పుడు రాజకీయంగా సంచలనం రేపుతోంది. ముఖ్యంగా 317 జీవోపై నిరసనలు, పదో తరగతి పేపర్ లీక్ ఘటనలు, భైంసా అల్లర్ల సమయంలో ప్రవీణ్ రావు బండి సంజయ్ వెంటే ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన సంభాషణలు ట్యాప్ చేసి నమోదు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రకటన, స్టేట్మెంట్ కోరిన సిట్ అధికారులు

ప్రవీణ్ రావుకు ఫోన్ ట్యాపింగ్ విషయంపై అధికారికంగా సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు, ఈ వ్యవహారంపై స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు మరింత వెనకటి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఘటనలపై సిట్ విచారణ కొనసాగుతుండగా, మరిన్ని రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Read Also : Electric Buses: ఏపీకి కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు..రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870