हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Latest News: Auto Drivers Issue: ఆటోడ్రైవర్లపై కేటీఆర్ అసంతృప్తి

Radha
Latest News: Auto Drivers Issue: ఆటోడ్రైవర్లపై కేటీఆర్ అసంతృప్తి

తెలంగాణలో ఆటో డ్రైవర్లు(Auto Drivers Issue) ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కాంగ్రస్ ప్రభుత్వానికి అసలు పట్టింపు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, డ్రైవర్ల భద్రత కోసం తమ పాలనలో తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆటోడ్రైవర్లకు రూ. 5 లక్షల విలువైన ప్రమాద బీమా సౌకర్యం అందించామని, దాని వల్ల అనేక కుటుంబాలు కష్టకాలంలో ఊరట పొందాయని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుత కాంగ్రస్ ప్రభుత్వం ఆ పాలసీలను రిన్యూ చేయకపోవడంతో బీమా ప్రయోజనాలు రద్దయిపోయాయని కేటీఆర్ ఆరోపించారు.

Read also: Rain Alert: ఏపీలో వర్షాల హెచ్చరిక

Auto Drivers Issue

ప్రజల భద్రత, సంక్షేమం వంటి మౌలిక అంశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్లు తమ కుటుంబాల కోసం రోజూ శ్రమిస్తున్న క్రమంలో ప్రభుత్వం కనీస బీమా రక్షణకైనా ముందుకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సిరిసిల్ల ఆటోడ్రైవర్లకు కేటీఆర్ వ్యక్తిగత హామీ

Auto Drivers Issue: సిరిసిల్లలో(Sircilla) ఉన్న దాదాపు 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తనే వ్యక్తిగతంగా చెల్లిస్తానని కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వర్తించకపోయినా, ఆటోడ్రైవర్ల భద్రత కోసం తానే ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం స్థానికంగా ఆటోడ్రైవర్లలో పెద్ద ఎత్తున హర్షం కలిగించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ తమతో ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

కేటీఆర్ ఎందుకు ప్రభుత్వాన్ని విమర్శించారు?
ఆటో డ్రైవర్ల ప్రమాద బీమాను కాంగ్రస్ ప్రభుత్వం రిన్యూ చేయలేదని అన్నారు.

బీమా మొత్తம் ఎంత?
రూ. 5 లక్షల ప్రమాద బీమా.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870