हिन्दी | Epaper

రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు – మంత్రి కోమటిరెడ్డి

Sudheer
రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు – మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ పునర్విభజనతో రాష్ట్రానికి కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలు మరియు 7 పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా జనాభా ఆధారంగా స్థానాల పునర్విభజన కేంద్ర ప్రభుత్వం చేయబోతోందని మంత్రి వివరించారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని ప్రాతినిధ్య స్థానాలు రావడం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.

వీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల అభ్యర్థనలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త స్థానాలతో నియోజకవర్గాల స్థాయిలో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావు ప్రవర్తనపై కోమటిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. వారు హుందాతనంతో ప్రవర్తించడం లేదని మండిపడ్డారు. నూతన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో తగిన విధంగా స్పందించడం లేదని ఆయన ఆక్షేపించారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. తిరిగి అధికారంలోకి వచ్చే నమ్మకం లేకపోవడం వల్లే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని ఆరోపించారు. విపక్షం హుందాగా ప్రవర్తించి ప్రజలకు తగిన సలహాలు ఇవ్వాలని సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870