हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

BJP, RSSలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారా? – ఖర్గే

Sudheer
BJP, RSSలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారా? – ఖర్గే

హైదరాబాద్‌లో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభ (Samajika Nyaya Bhari)లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశ భద్రత, ప్రజల హక్కుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుండిందని అన్నారు. “దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. గాంధీ కుటుంబం నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశానికి బలిదానం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో అలాంటి త్యాగాలు చేసిన వారెవ్వరైనా ఉన్నారా?” అంటూ ప్రశ్నించారు.

ఇందిరా గాంధీ చిత్తశుద్ధితో పోరాడారు – మోదీ యుద్ధాన్ని ఆపారు

పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పిన నాయకురాలు ఇందిరా గాంధీయేనని ఖర్గే (Mallikarjun Kharge) గుర్తు చేశారు. “పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేసిన నాయకత్వం కాంగ్రెస్‌దే. కానీ నరేంద్ర మోదీ ఏమి చేశారు? పాక్‌ను అంతమొందిస్తామన్నారు. కానీ యుద్ధం జరిగే సమయంలోనే వెనక్కి తగ్గారు,” అని విమర్శించారు. ప్రధాని మోదీ మాటలకు, పనులకు పొంతన లేదని పేర్కొన్నారు. దేశ రక్షణ విషయంలో ఆయనకు తగిన దృష్టి లేదని అన్నారు.

మణిపుర్‌కి వెళ్తే లాభం లేదా? – ఖర్గే ప్రశ్న

42 దేశాల్లో పర్యటించేంత శక్తి ఉన్న మోదీకి మణిపుర్‌లో జరుగుతున్న హింసపై స్పందించే తలంపు లేదని ఖర్గే విమర్శించారు. “మణిపుర్‌లో మానవ హింస జరుగుతున్నా ప్రధాని చీకట్లోనే ఉన్నారు. బిహార్ ఎన్నికలపై ఎంత శ్రద్ధ చూపుతారో, అంత తక్కువగా దేశ భద్రతపై శ్రద్ధ చూపుతున్నారు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తత్వంతో దేశాన్ని ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. దేశం కోసం నిజంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఖర్గే స్పష్టంగా చెప్పారు.

Read Also : Kulaganana : ఏడాదిలోనే కులగణన చేసాం – సీఎం రేవంత్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి

సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం

వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం

5 రూపాయలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

5 రూపాయలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్స్

తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్స్

అర్చకులకు సమాన వేతనం, పెన్షన్ కల్పించాలి: జేఏసీ డిమాండ్

అర్చకులకు సమాన వేతనం, పెన్షన్ కల్పించాలి: జేఏసీ డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870