हिन्दी | Epaper
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Latest news: Agriculture: పత్తి రైతులకు శుభవార్త..కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్

Saritha
Latest news: Agriculture: పత్తి రైతులకు శుభవార్త..కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో(Telangana) పత్తి కొనుగోళ్లపై నెలకొన్న ప్రతిష్టంభన ఇకముందు పూర్తిగా తొలగిపోయింది.(Agriculture) భారత పత్తి సంస్థ (సీసీఐ) నిబంధనలను సడలించడంతో రాష్ట్రంలోని 330 జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను పునఃప్రారంభించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపించారు. ఆయన సీసీఐ ఛైర్మన్‌తో చర్చలు జరపడంతో ఇంతకాలం సాగిన ఇబ్బందులు తొలగిపోయాయి.

Read also: 12 ఏళ్ల పైబడిన లారీ యజమానుల వాహనాలు నిలిపివేత

Agriculture
Good news for cotton farmers..green signal for purchases

సీసీఐ సడలింపు: రైతులకు మద్దతు ధర లభించే అవకాశం

సీసీఐ విధించిన కొత్త నిబంధనల(Agriculture) కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇది రైతులకు, జిన్నింగ్ మిల్లుల యజమానులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో, జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ సమ్మె కూడా చేపట్టింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించి, పత్తి కొనుగోళ్ల పునఃప్రారంభానికి ఆమోదం పొందించారు.

ఈ నిర్ణయంతో రైతులకు మద్దతు ధర పొందే అవకాశం ఏర్పడింది. 330 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్ల ప్రారంభం కావడం, మార్కెట్‌లో ధరల స్థిరీకరణను సాధించడంలో కూడా సహకరిస్తుంది. ఇప్పటివరకు సీసీఐ 4.03 లక్షల టన్నుల పత్తిని సేకరించింది. ఈ కొనుగోళ్లు పునఃప్రారంభంతో మొత్తం సేకరణ మరింత పెరగనుంది. జిన్నింగ్ మిల్లుల తిరిగి పని చేయడం వల్ల పత్తి డిమాండ్ పెరుగుతుందని, దీనితో రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైదరాబాద్-విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి బెయిల్

ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి బెయిల్

గుడ్డు ధరల కారణంగా మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు బంద్..

గుడ్డు ధరల కారణంగా మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు బంద్..

ఒక్క ఓటు కోసం పదవిని వదిలేసిన వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి

ఒక్క ఓటు కోసం పదవిని వదిలేసిన వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
0:10

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్

ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్

వైద్య విధాన పరిషత్లో జీతాలు రాని ప్రభుత్వ వైద్యులు

వైద్య విధాన పరిషత్లో జీతాలు రాని ప్రభుత్వ వైద్యులు

అసెంబ్లీ సమావేశాల్లో బిసి రిజర్వేషన్లపై చర్చ జరపాలి

అసెంబ్లీ సమావేశాల్లో బిసి రిజర్వేషన్లపై చర్చ జరపాలి

‘మహా జాతర’ అభివృద్ధి పనులను వేగంగా చేయాలి

‘మహా జాతర’ అభివృద్ధి పనులను వేగంగా చేయాలి

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

📢 For Advertisement Booking: 98481 12870