हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Mounika: అయ్యో దేవుడా.. బతుకమ్మ ఆడుతుండగా కుప్పకూలి మరణించిన మహిళ 

Sushmitha
Telugu News: Mounika: అయ్యో దేవుడా.. బతుకమ్మ ఆడుతుండగా కుప్పకూలి మరణించిన మహిళ 

తెలంగాణలో(Telangana) మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజున మహబూబాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ(Bathukamma) ఆడుతూ గుండెపోటుకు(heart attack) గురైన ఒక మహిళ ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. ఈ హృదయ విదారక ఘటన జిల్లాలోని కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో జరిగింది. మృతురాలు శెట్టి మౌనిక (32) ఉదయం నుంచి పండుగ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Mounika

గుండెపోటుతో కుప్పకూలిన మౌనిక

తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి మౌనిక(Mounika) పూలను సేకరించి బతుకమ్మను పేర్చారు. సాయంత్రం గ్రామంలోని దేవాలయం వద్ద జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తూ బతుకమ్మల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

ఆసుపత్రికి తరలించేలోపే మరణం

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే మౌనిక మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఎంచగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ విషాద ఘటన ఎక్కడ జరిగింది?

మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, ఎంచగూడెం గ్రామంలో జరిగింది.

ఆమె ఎప్పుడు మరణించారు?

బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/gst-amit-shah-refutes-oppositions-criticism-on-new-gst/business/551760/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870