हिन्दी | Epaper
హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హైడ్రా కూల్చివేతలపై.. 1000 పడకల ఆస్పత్రి ‘ఖమేనీ’ రోడ్ జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హైడ్రా కూల్చివేతలపై.. 1000 పడకల ఆస్పత్రి ‘ఖమేనీ’ రోడ్ జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హైడ్రా కూల్చివేతలపై.. 1000 పడకల ఆస్పత్రి ‘ఖమేనీ’ రోడ్ జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హైడ్రా కూల్చివేతలపై.. 1000 పడకల ఆస్పత్రి ‘ఖమేనీ’ రోడ్ జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

MPTC: రాష్ట్రంలో 5,774 ఎంపిటిసి స్థానాలు: లెక్క తేల్చిన అధికారులు

Vanipushpa
MPTC: రాష్ట్రంలో 5,774 ఎంపిటిసి స్థానాలు: లెక్క తేల్చిన అధికారులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపిటిసి(MPTC) స్థానాల లెక్క తేలింది. మొత్తంగా 5,774 స్థానాలు ఉన్నట్టు పంచాయతీరాజ్(Panchayat) శాఖ ఖరారు చేసింది. ఈనెల 12తో ఎంపిటిసి స్థానాల పునర్విభజన పూర్తయింది. దీంతో స్థానాలపై స్పష్టత వచ్చింది. గత మార్చిలో 5,817 ఎంపిటిసి స్థానాలు ఉండగా… ప్రస్తుతం ఆ సంఖ్య 5,774కు తగ్గింది. కొత్తగా ఏర్పాటైన మున్సి పాలిటీలు, కార్పొరేషన్ల(Corporation)లో పలు గ్రామాలు విలీనం కావడం, ఓఆర్ఆర్లోని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం వేయడమే ఇందుకు కారణం కొన్ని మండలాల్లో జనాభా ప్రకారం రెండు, మూడు ఎంపిటిసి స్థానాలే ఉండటంతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.

కొత్తగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు

ఒక మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీల స్థానాలు ఉండే విధంగా మార్పులు వేసింది. వాస్తవానికి ఒక ఎంపిటిసి స్థానానికి 3,500 జనాభా ఉండాలి. ఎంపిపి వైస్ఎఎంపీపీలకు ఇద్దరు ఎంపిటిసి కావాలి. వారిని ఎన్నుకోవడానికి, వారు వేదిక మీద కూర్చుంటే సమావేశానికి హాజరుకావడానికి కనీసం మరో ఎంపిటిసి అయినా ఉండాలి. కానీ పలు గ్రామాల్లో ఆ పరిస్థితులు లేకపోవడంతో ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపిటిసిలు ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో అనేక మండలాల్లో ఐదు ఎంపిటిసిల స్థానాలు ఏర్పడ్డాయి, రాష్ట్రంలో గతమార్చి తర్వాత కొత్తగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడటంతో సమీప గ్రామాలను అందులో కలిపారు.

MPTC: రాష్ట్రంలో 5,774 ఎంపిటిసి స్థానాలు
MPTC: రాష్ట్రంలో 5,774 ఎంపిటిసి స్థానాలు

5,817 ఎంపీటీసీ స్థానాలు

ఓఆర్ ఆర్ లోపలి గ్రామాలను సైతం సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో ఎంపిటిసిల స్థానాలు సంఖ్య తగ్గింది. గత మార్చిలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 5,774కు తగ్గింది. మేడ్చల్మల్కాజ్లిరి జిల్లాలో 19 ఎంపిటిని స్థానాలు ఉండగా ఆ జిల్లాను అర్బన్ జిల్లా మార్చారు. దీంతో 19 స్థానాలు కనుమ రుగైపో యాయి. ఖమ్మం, నారాయ ణపేట్, నాగర్ కర్నూలు, కొత్తగూడెం జిల్లాల్లో నాలుగు చొప్పున, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మూడు చొప్పున, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలో ఒకటి చొప్పున ఎంపిటిసి స్థానాలు పట్టణ స్థానిక సంస్థల్లో వీలి నమయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నెల్గొండ జిల్లాలో 352 ఎంపిటీసీ స్థానాలు ఉండగా.. అత్యల్పం గా ములుగు జిల్లాలో 84 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

జిల్లాల వారీగా..
ఎంపిటిసిల స్థానాల వివరాలు మంచిర్యాలలో 166, ఆసిఫాబాద్లో 127, మంచిర్యాలలో 129, నిర్మల్ 157, కరీంనగర్లో 170. జగిత్యాలలో 216, సిరిసిల్లలో 123, పెద్దపల్లిలో 139, నిజామాబాద్లో 307, కామారెడ్డిలో 237, సిద్ధిపేటలో 230, సంగారెడ్డిలో 273, మెడక్లో 190. రంగారెడ్డిలో 231, వికారాబాద్లో 227, మహా బూట్నగర్లో 175, నారాయణపేటలో 132, నాగర్ కర్నూల్లో 210, గద్వాల్లో 142, వనపర్తిలో 133. సూర్యాపేటలో 235, నల్గొండలో 352, భువనగిరిలో 178, వరంగల్లో 130, హన్మకొండలో 129, ములు గులో 84, మహాబూబాద్లో 193, భూపాలపల్లి 109. జనగామలో 134, ఖమ్మంలో 288, కొత్తగూడెంలో 288లో ఉన్నాయి .

Read hindi news: hindi.vaartha.com

Read ALso : Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!

బాల్క సుమన్ కు షరతులతో బెయిల్

బాల్క సుమన్ కు షరతులతో బెయిల్

సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండలు

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

ఇంటర్ పరీక్షలకు 96.54 శాతం హాజరు

ఇంటర్ పరీక్షలకు 96.54 శాతం హాజరు

కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ఈ-ఆఫీస్ ప్రారంభించిన MD అశోక్ రెడ్డి

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ఈ-ఆఫీస్ ప్రారంభించిన MD అశోక్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870