हिन्दी | Epaper
ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

Telangana : బియ్యం ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి గర్వకారణం

Digital
Telangana : బియ్యం ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి గర్వకారణం

Telangana రాష్ట్రం నుంచి తొలిసారిగా ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి కావడం గర్వకారణంగా మారింది. ఈ సందర్బంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో “బియ్యం ఎగుమతి విధానం”పై మంగళవారం ఒకరోజు సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానాన్ని పొందిందని తెలిపారు. సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరగడం ఒక రికార్డు అని చెప్పారు. ఈ విజయానికి కారణం రైతుల కృషి, అనుకూల వాతావరణం, ప్రగతిశీల సాగు విధానాలేనని అభిప్రాయపడ్డారు.

ప్రతి ఏడాది దాదాపు 10 లక్షల మెట్రిక్

రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, అలాగే కేంద్ర నిల్వల కొరకు వినియోగించని మిగులు బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో తెలంగాణ నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ప్రతి ఏడాది దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసే అవకాశం ఉన్నదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విస్తృతంగా సాగుచేసే ఎం.టి.యూ 1010, ఐ.ఆర్ 64 రకాల బియ్యానికి ఫిలిప్పీన్స్ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉందని చెప్పారు.

  Telangana
Telangana : బియ్యం ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి గర్వకారణం

రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టంచేశారు. బియ్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి గింజను ప్రభుత్వమే సేకరిస్తుందని, క్వింటాలుకు రూ.500 బోనస్‌ను సన్న రకాల వరికి అందజేస్తున్నామని తెలిపారు. ఆధునిక సాగు విధానాల్లో డైరెక్ట్ సీడింగ్, తక్కువ నీటితో సాగు చేయగల AWD పద్ధతులు, తక్కువ రసాయనాల వాడకం వంటి పద్ధతులకు రైతులను ప్రోత్సహించాలన్నారు. అలాగే బియ్యం ఎగుమతిని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు నూతన విధానాలు రూపొందిస్తామని చెప్పారు.ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య మాట్లాడుతూ, ఫిలిప్పీన్స్ ఎప్పటికీ దిగుమతులపై ఆధారపడే దేశం కాబట్టి తెలంగాణ బియ్యానికి అక్కడ మంచి అవకాశాలున్నాయని చెప్పారు. సరైన విధానాలతో నడిపితే రాష్ట్రానికి మంచి ఆదాయం, రైతులకు శాశ్వత మార్కెట్ లభిస్తుందన్నారు. ఈ సదస్సులో అపెడా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, రైతు నేతలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read more :

saraswati pushkaralu : తెలంగాణలో పుష్కరాలు.. వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

ఇక మీదట కాంట్రాక్ట్‌ కార్మికులకు అకౌంట్ లోకే జీతాలు

ఇక మీదట కాంట్రాక్ట్‌ కార్మికులకు అకౌంట్ లోకే జీతాలు

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

హరీశ్ రావు విచారణలో కొత్త ట్విస్ట్

హరీశ్ రావు విచారణలో కొత్త ట్విస్ట్

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

జీరో టికెట్ వివాదంతో ఆర్టీసీ కండక్టర్ మృతి

జీరో టికెట్ వివాదంతో ఆర్టీసీ కండక్టర్ మృతి

ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

📢 For Advertisement Booking: 98481 12870