हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Telangana : తెలంగాణలో పెరుగుతున్న అబార్షన్లు కాతం

Sai Kiran
Telangana : తెలంగాణలో పెరుగుతున్న అబార్షన్లు కాతం

Telangana : సమాజానికి కుటుంబమే పునాది కుటుంబ వ్యవస్థ. ఇది దేవుడు ఇచ్చిన వరం మనకు మంచి అయినా చెడు అయినా చెంచుకోవడంలోనే ఆనందం దాగి ఉంది. అప్యాయతలు, Telangana అనురాగాలతో జీవిస్తే, ఎన్ని కష్టాలనైనా ఇట్టే అయించవచ్చు. కానీ అనేక కుటుంబాలు స్వార్థం, సంకుచితం, ధనాపేక్ష, ప్రేమ లేని తనంతో మగ్గిపోతున్నాయి. గ్యాడ్జెట్లు మన నెత్తిన కుంపటిలా తయారయ్యాయి అనుబంధాలు లేవు..

ఒకరితో ఒకరికి మాటలు కరువయ్యాయి

దీంతో నలుగురి మధ్యలో ఉంటూనే ఒంటరితనాన్నిఅనుభవిస్తున్న యువత ఎక్కదారి పడుతున్నారు. చేత వయసులోనే మత్తుపదార్థాలకు వానికలుగా మారడమే కాక ప్రేమ పేరుతో పెళ్లికి ముందే గర్భాన్ని ధరిస్తున్నారు. ఆ తర్వాత పరుగుపరుగున అన్నడులను ఆశ్రయించి, అవార్డ్సన్ చేయించుకుంటున్నారు. ఈ సంఖ్య నానాటికీ పెరిగిపోవడం విచారకరం, తాజాగా తెలంగాణలో 2024 25 ఆర్థిక సంవత్సరంలో 16,059 అబార్షన్ నమోదయ్యాయి. ఇది 2020-21లో నమోదైన సంఖ్యతో పోల్చితే 10 రెట్లు అధికమైందని పార్లమెంట్లో జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో వెల్లడయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన ఆరేళ్లలో ఆవార్డర్స్ నాలుగు చెట్లు పెరిగాయి. 2020-21లో 1,282 ఉండగా.. 2924 25 నాటికి 10,6766 పెరిగాయి. ఈ గణాంకాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని హెల్త్ మేనే (హెచ్ఎ ఎంబిఎస్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యధిక అబార్షన్ జరిగే టాప్-5 రాష్ట్రాలకు గమనిస్తే.. మహారాష్ట్ర 2,07,019, తమిళనాడు 1,01,414, ఆస్సాం: 76,642, కర్ణాటక 20,241. మైనర్ బాలిక గర్భవతి అవార్డన్ కు నిరాకరించిన హైకోర్టు హైదరాబాద్ కి చెందిన ఎన్టీఆర్ నగర్ కుచెందిన మైనర్ బాలిక గర్భవతిగా మారింది.

దీంతో ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది.

అబార్షన్కు అనుమతించాలంటూ వేసిన పిటిషన్ను న్యాయమూర్తి జర్జిన్ నాగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. బాలికకు వారాలు అని ఆమె గర్భంలో ట్విన్ ఫీటని ఉందని, ఈ దశలో అబార్షన్ చేస్తే తల్లి, కలిువుల ప్రాణాలకు ప్రమానం కలగొచ్చని వైద్య్యందం నివేదికను కల్పించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బాలికకు అవాక్కు అనుమతించలేదు. ఇలా చిన్నవయసులోనే అవాకర్ల వారిన చెడుతున్న బాలికలు ఆరోగ్యపరమైన, చట్టపరమైన సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

Read also :

https://vaartha.com/rajagopal-reddy-rajagopal-reddys-controversial-comments-on-revanth-reddy/telangana/531060/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870