हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Air India : విమానంలో సాంకేతిక సమస్య : నరకం చూసిన ప్రయాణికులు

Divya Vani M
Air India : విమానంలో సాంకేతిక సమస్య : నరకం చూసిన ప్రయాణికులు

తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (Express flight) IX-196 మరోసారి విమర్శలకు గురైంది. జూన్ 13న దుబాయ్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఈ విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. రాత్రి 7:25కి బయలుదేరాల్సిన ఈ విమానం చివరికి తెల్లవారుజామున 12:44కి మాత్రమే ప్రయాణం ప్రారంభించింది.దాదాపు 150 మందికి పైగా ప్రయాణికులు ఐదు గంటల పాటు విమానంలోనే కూర్చొని ఉండాల్సి వచ్చింది. ఏసీలు ఆపేయడం వల్ల ఉక్కపోతతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నీరు, ఆహారం (Water, food) ఏమీ ఇవ్వకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రయాణికులు తమ బాధను ఫొటోలు, వీడియోల రూపంలో పంచుకున్నారు. ఎయిర్‌లైన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిబ్బంది నిర్లక్ష్యం పై ప్రయాణికుల ఆవేదన

సాంకేతిక లోపం వల్ల ఏసీ పనిచేయకపోయినా ఎవరూ స్పందించలేదని ప్రయాణికులు వాపోయారు. పదే పదే సహాయం కోరినా, సిబ్బంది నుంచి సరైన స్పందన రాలేదని ఆరోపించారు. కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం బాధాకరమని వారు చెప్పారు.ఇదే సమయంలో, మరో దారుణ ఘటన ఎయిర్ ఇండియాను చుట్టుముట్టింది. బోయింగ్ 787 విమానం లండన్‌కు బయలుదేరిన రెండు నిమిషాల్లోనే కూలిపోయింది. ఇది వైద్య కళాశాల హాస్టల్ భవనాన్ని ఢీకొనగా, దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విమానయాన భద్రతపై కొత్తగా ప్రశ్నలు రేపుతోంది.

ఎయిర్ ఇండియా పరిస్థితిపై ప్రయాణికుల్లో భయభ్రాంతులు

తరచూ ఎయిర్ ఇండియా విమానాల్లో ఇలాంటి సమస్యలు రావడంతో ప్రయాణికుల్లో భయం పెరిగింది. సాంకేతిక లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, సరైన సమాచారం లేకపోవడం విమానయానంపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.

Read Also : Ahmedabad : ఒకే బాడీ బ్యాగ్ లో రెండు తలలు : డీఎన్ఏ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి…

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లైఫ్లో మనిషి ఎన్నిసార్లు ప్రేమలో పడతారో తెలుసా ?

లైఫ్లో మనిషి ఎన్నిసార్లు ప్రేమలో పడతారో తెలుసా ?

పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు

పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు

ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి.. 8 మందికి గాయాలు

ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి.. 8 మందికి గాయాలు

AI షాక్, సాఫ్ట్‌వేర్ స్టాక్స్ కుప్పకూలాయా?

AI షాక్, సాఫ్ట్‌వేర్ స్టాక్స్ కుప్పకూలాయా?

దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

అందరినీ మెప్పించిన దూరదర్శన్ న్యూస్ రీడర్ సరళా ఇక లేరు

అందరినీ మెప్పించిన దూరదర్శన్ న్యూస్ రీడర్ సరళా ఇక లేరు

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

రూ. 7,499 కే సరికొత్త లావా యువ స్టార్ 3 లాంచ్: అద్భుతమైన ఫీచర్లు ఇవే!

రూ. 7,499 కే సరికొత్త లావా యువ స్టార్ 3 లాంచ్: అద్భుతమైన ఫీచర్లు ఇవే!

📢 For Advertisement Booking: 98481 12870