हिन्दी | Epaper
సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: TCS: 80వేలమందిపై ఆ కంపెనీ వేటు.. బలవంతంగా రిజైన్

Pooja
Telugu News: TCS: 80వేలమందిపై ఆ కంపెనీ వేటు.. బలవంతంగా రిజైన్

ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ లో బారీగా లేఫ్ లను ప్రకటిస్తున్నది. పెద్ద కంపెనీలతో పాటు చిన్న టెక్ కంపెనీలు(Tech companies) కూడా ఉద్యోగస్తులను తొలగిస్తున్నది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ )తో ఉపాధికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నది. ఇటీవల టీసీఎస్ కంపెనీ 2శాతం ఉద్యోగులను తొలగించింది. పైకి మాత్రం అధికారికంగా 12వేల ఉద్యోగులను తొలగించినట్లు టీసీఎస్ చెబుతున్నప్పటికీ దాదాపుగా 80వేల మందిని తొలగించినట్లు తెలుస్తోంది. కంపెనీ మాత్రం బయటకు 12వేల మందిని తొలగించినట్లు చెబుతుందని మాజీ ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Read Also: New TG DGP: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం

 TCS

బలవంతంగా రీజైన్ చేయిస్తున్న వైనం

మరికొందరిని బలవంతంగా రాజీనామా(Resignation) చేయిస్తున్నారని ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల ఓ సీనియర్ ఉద్యోగిని రిటైర్మెంట్ తీసుకోవమని టీసీఎస్ హెచ్ ఆర్లు బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇంకా లేఫ్ లు ఉండే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. టీసీఎస్ లోపాటు యాక్సెంచర్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ నుంచి కంపెనీ తన ఉద్యోగస్తులను తొలగిస్తోంది. ఏఐయే అధిక పనులు చేస్తుండడంతో బడ్జెట్ తగ్గించుకునే పనిలో కంపెనీలు పడ్డాయి.

ఉద్యోగులను ఎలా తొలగిస్తున్నారు?
బలవంతపు రాజీనామాలు రాయమని కంపెనీ ఒత్తిడి తెస్తోందని వార్తలు చెబుతున్నాయి.

ఈ చర్యలకు కారణం ఏమిటి?
ఖర్చు తగ్గింపు, ప్రాజెక్టుల డిమాండ్ తగ్గడం, ఆటోమేషన్, పనితీరు మూల్యాంకనం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పాలు-తేనె బంధం, సీఎం మార్పుపై డీకే క్లారిటీ

పాలు-తేనె బంధం, సీఎం మార్పుపై డీకే క్లారిటీ

9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్

9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్

చంద్రగ్రహణం నేడు, గ్రహణం తర్వాత చేయాల్సింది ఏమిటి?

చంద్రగ్రహణం నేడు, గ్రహణం తర్వాత చేయాల్సింది ఏమిటి?

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!
0:48

విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత

వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

సాంకేతికత జోడిస్తేనే రైతుకు మేలు..

సాంకేతికత జోడిస్తేనే రైతుకు మేలు..

📢 For Advertisement Booking: 98481 12870