हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Engineers Day-విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

Pooja
Telugu News: Engineers Day-విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

Engineers Day-సర్.ఎం.విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఇంజినీర్ల డే‘ జరుగుతున్నది. భారతదేశంలో ఇంజినీరింగ్ విభాగంలో ఆయన సేవలను ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. విశ్వేశ్వరయ్య దేశానికి ఎనలేని సేవలను అందించారని, నేటి యువతకు ఆయన మార్గదర్శకుడని మోదీ అన్నారు. ‘తమ సృజనాత్మకత, దృఢ సంకల్పం ద్వారా, నూతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఇంజినీర్లందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నాను’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ(Modi) తన గ్రీటింగ్ను తెలిపారు.

Engineers Day

అపారమైన సేవల్ని అందించిన మహానేత

సమాజం, అభివృద్ధికి(Society Development) ఇంజినీర్ల లోతైన సహకారాన్ని గుర్తించి జరుపుకోవడం వలన ఇది గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సెప్టెంబరు 15వ తేదీన ఇంజినీర్ల దినోత్సవంగా పాటించడం వలన విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవల్ని స్మరించుకోగలుతాం. అపారమైన సేవల్ని అందించిన మహానేతగా ఆయనను నేటికీ గుర్తుంచుకుంటారు. మనదేశం గర్వించేలా ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేశారు.

ప్రధాని మోదీ ఎవరికీ నివాళులర్పించారు?
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ ఇంజనీర్ మరియు భారతరత్న పురస్కార గ్రహీత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించారు.

విశ్వేశ్వరయ్య ఎందుకు ప్రసిద్ధి పొందారు?
విశ్వేశ్వరయ్య ఆధునిక భారత నిర్మాణానికి కీలకమైన ప్రణాళికలు, ఇంజనీరింగ్ కృషితో ప్రసిద్ధి చెందారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/turakapalem-collector-says-high-dose-of-uranium-is-the-cause-of-turakapalem-deaths/andhra-pradesh/547506/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870