हिन्दी | Epaper
ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

Mahanadu : టీడీపీ మహానాడు నిర్వహణకు 19 కమిటీలు ఏర్పాటు

Sudheer
Mahanadu : టీడీపీ మహానాడు నిర్వహణకు 19 కమిటీలు ఏర్పాటు

మహానాడు (Mahanadu 2025) నిర్వహణను విజయవంతంగా పూర్తి చేయడానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు కడప జిల్లాలో జరగనున్న ఈ మహానాడుకు సంబంధించి మొత్తం 19 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి సంబంధించి నాయకులను బాధ్యతలతో నియమించి, సమగ్ర సమన్వయంతో కార్యక్రమాన్ని నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్య కమిటీలకు ప్రముఖుల నేతృత్వం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీ ఏర్పాటవగా, రాష్ట్ర విద్యా మరియు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ సమన్వయ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. అచ్చెన్నాయుడు వసతుల కమిటీకి, యనమల రామకృష్ణుడు తీర్మానాల కమిటీకి అధిక్షతగా ఉన్నారు. అంతేకాక, ఆహ్వాన కమిటీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మరియు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు నేతృత్వం వహిస్తున్నారు.

కడప వేదికను ఎంచుకోవడం గమనార్హం

ఈ సారి కడప జిల్లాను మహానాడు వేదికగా ఎంచుకోవడం గమనార్హం. ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ప్రజల్లో విశ్వాసం నిలబెట్టుకోవడమే కాక, పార్టీ శ్రేణులకు మార్గదర్శకాలు ఇవ్వడం, భవిష్యత్తు కార్యాచరణను తీర్మానించుకోవడమే లక్ష్యంగా ఈ మహానాడు జరగనుంది. మూడు రోజులపాటు నిర్వహించే ఈ మహాసభల్లో పార్టీలోని అన్ని స్థాయిల నేతలు పాల్గొని భావి కార్యాచరణపై చర్చించనున్నారు.

Read Also : Notice : కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870