हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

విజయవాడలో ఆ రోడ్డు పేరును మార్చిన టీడీపీ

Vanipushpa
విజయవాడలో ఆ రోడ్డు పేరును మార్చిన టీడీపీ

విజయవాడలో మరో రోడ్డు పేరుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో గతంలో ఉన్న మహానాడు రోడ్డు పేరును యథాతథంగా ఉంచాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక టీడీపీ నేత దేవినేని అవినాష్ ప్రోద్బలంతో మహానాడు రోడ్డు పేరును దేవినేని రాజశేఖర్ రోడ్డు పేరుగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ రోడ్డుకు మహానాడు పేరు కొనసాగించాలని స్థానికుల నుంచి భారీగా విజ్ఞప్తులు ప్రభుత్వానికి వచ్చాయి. విజయవాడలో ఆ రోడ్డు పేరును మార్చిన టీడీపీ.విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు స్థానికుల విజ్ఞప్తితో పాటు రోడ్డు చరిత్రను వివరిస్తూ మున్సిపల్ కమిషనర్‌కు లేఖ కూడా రాశారు. వెంటనే ఈ లేఖపై స్పందించి రికార్డును పరిశీలించారు. అలాగేమున్సిపల్ కమిషనర్ సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. కౌన్సిల్ తీర్మానం వివాదాస్పదంగా ఉండటంతో ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ ఆంధప్రేదశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సెక్షన్ 679ఏ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1995 ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవోను జారీ చేశారు.

 విజయవాడలో ఆ రోడ్డు పేరును మార్చిన టీడీపీ


1990లో నేషనల్ హైవే 16 నుంచి బల్లెంవారి వీధి వరకు మున్సిపల్ కార్పొరేషన్‌లోకి కలిసింది. ఆ తర్వాత ఈ రోడ్డు పేరును మహానాడు రోడ్డు స్థానికులు పిలిచేవారు. స్థానికంగా గుర్తింపు కోసం, అడ్రస్, ల్యాండ్ మార్క్‌‌గా మహానాడు రోడ్డుగా మారింది. ఆ తర్వాత కార్పొరేటర్లు తమ కౌన్సిల్ ఎజెండాలో మహానాడు రోడ్డుకు సంబంధించి అనేక మౌలిక సదుపాయాల పనులను సిఫార్సు చేశారు. అందుకు బదులుగా మున్సిపల్ కార్పొరేషన్ కూడా మహానాడు రహదారి పేరుతో అనేక ప్రతిపాదనలను ఆమోదించింది.

ఈ మహానాడు రోడ్డు పేరు విషయంలో ప్రజల విజ్ఞప్తులు, చర్చలు, మరియు ప్రభుత్వ చర్యలు విజయవాడలోని ప్రజల ఆందోళనను ఎక్కువగా పెంచాయి. ప్రజల అభ్యర్థన మేరకు ఈ రోడ్డు పేరు యథాతథంగా ఉంచడం, వారి ఆత్మగౌరవాన్ని కూడా పెంచింది. దీనితో పాటు, ఈ రోడ్డు చరిత్రను గమనిస్తూ, ప్రజల సంతోషానికి అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజలతో ప్రభుత్వానికి మధ్య అవగాహన పెరిగే దిశగా సూచనగా ఉంది. రోడ్డు పేరు మార్పిడి సంబంధించి గతంలో జరిగిన వివాదం, ప్రజల ఆందోళనను లేవనెత్తి, దానిని తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల హితాల కోసం ప్రభుత్వ ప్రవర్తనను కూడా వివరించి, స్థానికులలో నమ్మకాన్ని పుట్టించింది. ఇదే విధంగా, మరికొన్ని స్థానిక పరిష్కారాలకు కూడా ప్రభుత్వం ఇలాంటి స్పందన చూపించి ప్రజల సమస్యలను తీర్చాలని ప్రక్షిప్త వ్యక్తుల భావన ఏర్పడింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..
0:36

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

📢 For Advertisement Booking: 98481 12870