हिन्दी | Epaper
ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Bride’s Suicide: రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య

Shobha Rani
Bride’s Suicide: రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య

గత కొద్ది రోజులుగా దేశంలో హత్యలు, ఆత్మహత్యల వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా అనేక కారణాల వల్ల నవ దంపతుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఏదో ఒక కారణంతో ఇద్దరిలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవటం లేదంటే.. హత్యకు గురికావటం జరుగుతోంది. తాజాగా మరో నవ వధువు పెళ్లైన రెండు నెలలకే బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌(Tiruppur)లో చోటు చేసుకుంది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధించారనే ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్ని విచారిస్తున్నారు.
కోటి ఖర్చుతో జరిగిన పెళ్లి – అందమైన జీవితానికి అశుభారంభం
తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన గార్మెంట్ కంపెనీ ఓనర్‌ అన్నాదురై కుమార్తె రిధన్య వివాహం ఏప్రిల్‌లో కవిన్‌కుమార్‌తో జరిగింది. అయితే, పెళ్లిలో 100 పౌండ్ల (800 గ్రా) బంగారు ఆభరణాలు, రూ.70 లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. 2.5 కోట్లు ఖర్చు చేసి వివాహం అంగరంగా వైభవంగా నిర్వహించారు. అనంతరం అత్తవారింటికి వెళ్లిన రిధన్యకు అంతలోనే వేధింపులు మొదలయ్యాయని చెప్పింది. వివాహం జరిగిన పది రోజుల్లోనే ఆమె వరకట్నం కోసం వేధించినట్టుగా తెలిసింది. తన భర్త కవిన్ కుమార్ (Kavin Kumar)ఆమెను శారీరకంగా, ఆమె మామ, అత్తగారు మానసికంగా హింసిస్తున్నారని, ఆమె తన తండ్రికి తాను ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని చాలాసార్లు చెప్పింది. కానీ ఆమె తల్లిదండ్రులు తమ కూతురిని అంతా బాగానే ఉంటుందని ఓదార్చారు. తిరిగి అత్తవారింటికి పంపించారు.
వధువు రిధన్య వేదన – మానసిక, శారీరక హింస
ఈ క్రమంలోనే ఆదివారం రిధన్య (Ridhanya)మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళ్తున్నానని చెప్పిన రిధన్య.. ఇంటి నుండి బయలుదేరింది. మార్గమధ్యలో ఆమె తన కారును ఆపి పురుగుమందుల మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. అక్కడే చాలా సేపు ఆగివున్న కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. కారు లోపల రిధన్య చనిపోయి, నోటి నుండి నురుగుతో కనిపించిందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
‘క్షమించు నాన్నా.. నాకు ఈ జీవితానికీ విరామం కావాలి’
చనిపోయే ముందు రిధన్య (Ridhanya) తన తండ్రికి వాట్సాప్‌లో ఏడు ఆడియో మెసేజ్‌లను (Audio message)పంపింది. అందులో తాను భర్త కెవిన్ (Kavin Kumar)తో జీవించలేకపోతున్నానని.. వేధింపులను భరించలేకపోతున్నానని చెప్పింది. అందుకే తాను చనిపోతున్నానని.. దయచేసి తనను క్షమించాలంటూ కోరింది.

Bride's Suicide: రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య
Bride’s Suicide: రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య

అత్తవారింట్లో తను పడుతున్న బాధలు, వారు పెడుతున్న మానసిక హింసను భరించలేకపోతున్నానని, ఎవరికి చెప్పాలో తనకు తెలియటం లేదని వాపోయింది.. జీవితం ఇలాగే ఉంటుందని నేను రాజీ పడాలని వినే వారు చెబుతున్నారు. నా బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ ఆమె తన తండ్రికి మెసేజ్‌ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారులోనే పురుగుమందుతో మరణం
మార్గమధ్యంలో కారు ఆపి పురుగుమందుల మాత్రలు మింగింది. స్థానికులు శబ్దం లేకపోవడంతో పోలీసులకు సమాచారం. కారు తలుపులు తెరిచి చూడగా రిధన్య మృతదేహం, నోటి దగ్గర నురుగు.
వేధింపులపై కేసు నమోదు
భర్త, అత్త, మామను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వధువు యొక్క ఆడియో మెసేజ్‌లు ఆధారంగా కేసు నమోదు. దర్యాప్తు కొనసాగుతున్నది.

Read Also: Crime: వానలో ఆడుకుంటానన్నాడని.. కొడుకును

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

భువ‌న‌గిరి జిల్లాలో యువకుడి దారుణ హత్య

భువ‌న‌గిరి జిల్లాలో యువకుడి దారుణ హత్య

కేపీహెచ్ బి లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి ఆత్మహత్య

కేపీహెచ్ బి లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు
0:08

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఐడీకార్డు ట్యాగ్ తో ఉరి
0:06

తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఐడీకార్డు ట్యాగ్ తో ఉరి

ఐ బొమ్మ రవికి బిగ్ షాక్ 12 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి

ఐ బొమ్మ రవికి బిగ్ షాక్ 12 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి

నిజామాబాద్ లో రూ.2.40 లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి

నిజామాబాద్ లో రూ.2.40 లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి

సివిల్ హాస్పిటల్‌లో దారుణం..టాయిలెట్‌లో శిశువు మృతదేహం

సివిల్ హాస్పిటల్‌లో దారుణం..టాయిలెట్‌లో శిశువు మృతదేహం

ఓట్ల కోసం క్షుద్రపూజలు.. పంచాయతీ ఎన్నికల్లో కలకలం

ఓట్ల కోసం క్షుద్రపూజలు.. పంచాయతీ ఎన్నికల్లో కలకలం

📢 For Advertisement Booking: 98481 12870