BCCI: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు వైస్ కెప్టెన్గా బుమ్రా ఎంపిక
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) న్యూజిలాండ్తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం భారత జట్టులో అనేక ముఖ్యమైన మార్పులు, కొత్త చేర్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, వైస్ కెప్టెన్గా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాను ఎంపిక చేయడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. బుమ్రా గతంలో ఇన్ఫెర్మ్గా ఉండి జట్టుకు దూరమైనప్పటికీ, తిరిగి ఫామ్లోకి వచ్చి తన సత్తా చాటాడు. వైస్ కెప్టెన్ పదవితో బాధ్యతలు మరింత పెరగడంతో…