ఏపీలో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.

Read more