మృతుల కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాలి – కేటీఆర్ డిమాండ్

రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించడం అన్యాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Read more