మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ అరెస్టు..!

అమరావతి: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఇవాళ ఉద‌యం ఏసీబీ అధికారులు సోదాలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

Read more

మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ తనిఖీలు

మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇబ్రహిం పట్నంలో ఆయన నివాసంలో

Read more