Agniveer

పేలుడు ఘటనలో హైదరాబాద్ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరుల మృతి

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనలో హైదరాబాద్ ఆర్టిలరీ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారు. ఫైరింగ్ ప్రాక్టీస్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో విశ్వరాజ్ సింగ్, సైఫత్ పేలుడు వల్ల తీవ్ర గాయాల పాలయ్యారు. వివరాల ప్రకారం, ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో భారత సైన్యానికి చెందిన ఇండియన్ ఫీల్డ్ గన్‌లో ఉన్న ఒక షెల్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు అనంతరం గాయపడిన ఈ ఇద్దరిని అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలించారు….

Read More