Sunrisers Hyderabad ఈ సీజన్ లో చెత్తగా ఆడుతున్న సన్ రైజర్స్

Sunrisers Hyderabad : ఈ సీజన్ లో చెత్తగా ఆడుతున్న సన్ రైజర్స్

గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈసారి నిరాశపరుస్తోంది ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి, కేవలం ఒక్క విజయమే అందుకుంది.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.ఈరోజు ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో కీలక పోరుకు సిద్ధమైంది.టాస్ గెలిచిన పంజాబ్, బ్యాటింగ్ ఎంచుకోవడంతో హైదరాబాద్ ఛేజింగ్ చేయాల్సి వచ్చింది.ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందేనన్న ఒత్తిడిలో సన్‌రైజర్స్ ఉంది.టీమ్ కాంబినేషన్‌లో హైదరాబాద్ ఒక మార్పు చేసింది.కమిందు మెండిస్ స్థానంలో శ్రీలంక ఆటగాడు ఇషాన్ మలింగను తుది జట్టులోకి తీసుకుంది. పంజాబ్ మాత్రం తన జట్టును యధాతథంగా ఉంచింది.ఈ విషయాన్ని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.ఇంకొకవైపు లక్నోలోని వాజ్‌పేయి స్టేడియంలో అభిమానులు ఊపిరి బిగబట్టే మ్యాచ్ చూసారు.

Advertisements
Sunrisers Hyderabad ఈ సీజన్ లో చెత్తగా ఆడుతున్న సన్ రైజర్స్
Sunrisers Hyderabad ఈ సీజన్ లో చెత్తగా ఆడుతున్న సన్ రైజర్స్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేసి 180 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో, చివరి వరకు పోరాడింది. 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి గెలుపొందింది.ఆఖరి ఓవర్‌లో ఆయుష్ బదోనీ విజయాన్ని ఖరారు చేశాడు. వరుసగా ఫోర్, సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. లక్నో జట్టులో పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడు 34 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 1 ఫోర్, 7 సిక్సులు ఉన్నాయి.మార్క్రమ్ 58, పంత్ 21, బదోనీ 28 (నాటౌట్) పరుగులతో సహకరించారు. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ పట్టికలో పైకి వెళ్లింది.

Read Also : Shubman Gill : 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసిన గుజరాత్

Related Posts
Border-Gavaskar Trophy 2024-25: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: అనిల్ కుంబ్లే సలహాను పట్టించుకోవద్దన్న దొడ్డ గణేశ్
dodda ganesh

భారత క్రికెట్ జట్టుకు ముందు ఉన్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్ట్‌లో అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వెలువడిన వేళ కేఎల్ రాహుల్ Read more

మైదానంలో మెరిసిన హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్
మైదానంలో మెరిసిన హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఉత్కంఠభరితమైన మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతోమంది సెలబ్రిటీలు మైదానానికి చేరుకున్నారు. Read more

IPL 2025: నేడు ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్
IPL 2025: నేడు ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా  32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ Read more

ఖో-ఖో ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘన విజయం
ఖో ఖో ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘన విజయం

ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన పురుషుల ఖో-ఖో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.నేపాల్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో భారత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×