हिन्दी | Epaper

Dorra Ganapathi : భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే వినాయకులు

Hema
Dorra Ganapathi : భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే వినాయకులు

బెంగళూరు సవనగుడి ప్రాంతంలో కొలువైన స్వామిని దొడ్డ గణపతి అని పిలుస్తారు. ఈ ఆలయంలోని విగ్రహం చాలా పెద్దది. (big) అర్చకులు నిచ్చెన ఎక్కి స్వామివారికి పూజాదికాలు నిర్వహిస్తారు. ప్రతి బుధవారం(wednesday) స్వామివారిని వెన్నతో అలంకరిస్తారు. ఈ దేవాలయంలో నారికేళం స్వీకరించి ఇరవై ఒక్క నెలలు సంకష్ట హరగణపతి వ్రతం చేస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

Dorra Ganapathi
Dorra Ganapathi

కోలార్ మరియు గోకర్ణం విగ్రహ విశేషాలు

కోలార్ జిల్లాలోని కురుడు మళెలో కొలువైన ఏకశిలా సాలిగ్రామ వినాయకుడు అత్యంత మహిమాన్వితుడని ప్రతీతి. ఈ స్వామిని దర్శించుకుంటే ఉద్యోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉద్యోగం వచ్చిన తరువాత మరోసారి స్వామి దర్శనం చేసుకుంటారు. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టాలంటే ముందుగా ఈ గణనాథుణ్ణి దర్శించుకుని భక్తులు ఆశీర్వాదం తీసుకుంటారు.

Dorra Ganapathi
Dorra Ganapathi

ఆత్మలింగం మరియు ప్రత్యేక విశేషాలు

ఆత్మలింగాన్ని లంకకు తీసుకుపోకుండా రావణుణ్ణి గణపతి ఆపిన స్థలమే గోకర్ణం. గణపతి ఆత్మలింగాన్ని నేలపై పెట్టినప్పుడు రావణుడికి కోపం వచ్చి ఓ మొట్టికాయ వేశాడట. ఇక్కడి గణపతి శిరస్సు పై చేతితో మొట్టిన గుర్తులు కనిపిస్తాయి. ఈ స్వామిని దర్శించితే జాతక దోషాలు పోతాయని భక్తుల నమ్మకం.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/kanipakam-varasidhi-vinayaka/sunday-magazine/devotional-sunday-magazine/537213/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొండగట్టు అంజన్న దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

కొండగట్టు అంజన్న దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

గణనాధుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

గణనాధుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

శ్రీవారి దర్శనానికి 8–10 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 8–10 గంటల సమయం

అన్నమయ్య జిల్లా కోసువారిపల్లి బ్రహ్మోత్సవాలు 2026 – కల్యాణోత్సవం, రథోత్సవం వివరాలు

అన్నమయ్య జిల్లా కోసువారిపల్లి బ్రహ్మోత్సవాలు 2026 – కల్యాణోత్సవం, రథోత్సవం వివరాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్యా రాజేష్,మీనాక్షి చౌదరి.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్యా రాజేష్,మీనాక్షి చౌదరి.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

టోకెన్ కలిగిన భక్తులకు అసౌకర్యం లేకుండా వైకుంఠ దర్శనాలు

టోకెన్ కలిగిన భక్తులకు అసౌకర్యం లేకుండా వైకుంఠ దర్శనాలు

వైకుంఠ ద్వార దర్శనాలపై స్పష్టత: టీటీడీ చైర్మన్

వైకుంఠ ద్వార దర్శనాలపై స్పష్టత: టీటీడీ చైర్మన్

ధనూ రాశికి అదృష్టం, ఇంకో రాశులకు ధన వర్షం

ధనూ రాశికి అదృష్టం, ఇంకో రాశులకు ధన వర్షం

దుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మూడ్రోజులు

దుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మూడ్రోజులు

శివ కేశవుల పూజకు అత్యంత పవిత్రమైన తిథి

శివ కేశవుల పూజకు అత్యంత పవిత్రమైన తిథి

ఆరురకాల పత్రాలతో పుష్పయాగం

ఆరురకాల పత్రాలతో పుష్పయాగం

📢 For Advertisement Booking: 98481 12870