हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

ఇలాంటి విమర్శలు ఊహించలేదు : ఊర్వశి రౌతేలా

Anusha
ఇలాంటి విమర్శలు ఊహించలేదు : ఊర్వశి రౌతేలా

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’ . ప్రగ్యా జైస్వాల్.శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఊర్వశి రౌతేలా అతిథి పాత్ర పోషించారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించగ. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని అంచనా. ఇందులో బాలయ్య తో కలిసి ఆమె ‘దబిడి దిబిడి’ అంటూ సాగే ఈ పాటకు డాన్స్ చేసారు. పాట విడుదలైన సమయం లో కొరియోగ్రఫీ పై వచ్చిన వివాదం గురించి తాజా గా ఆమె స్పందించారు. ప్రేక్షకుల నుండి ఈ విధమైన స్పందన తాను ఊహించలేదని , పాట అందులోని స్టెప్పులను ప్రేక్షకులు ఆదరిస్తారనుకున్నాని చెప్పారు.కానీ , ఈ విధంగా మాట్లాడుతారని అనుకోలేదని తెలిపారు.


రిహార్సల్స్ అంతా ప్రశాంతంగా జరిగింది . అన్ని పాటలకు ఏ విధంగా కొరియోగ్రఫీ ఉంటుందో అదే విధంగా ఈ పాటకు చేశాం. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేసారు.నాలుగుసార్లు ఆయనతో కలిసి వర్క్ చేశాను. ఆయన స్టెప్పులు చెప్పినప్పుడు ఇబ్బందిగా అనిపించలేదు. సాధారణమైన స్టెప్పుల లానే భావించా. పాట విడుదలయ్యాక సోషల్ మీడియా లో వచ్చిన విమర్శలు చూసి షాకయ్యా. కొరియోగ్రఫీ ని ప్రేక్షకులు తప్పుపట్టడానికి కారణం ఏమిటో అంచనా వేయడానికి కూడా సమయం లేదు. ఈ వివాదంపై ఊర్వశి మాట్లాడుతూ ఒక సినిమా విజయం సాధించినప్పుడు దానిపై విభిన్న అభిప్రాయాలు, కథనాలు వ్యక్తం అవుతాయి. రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయని అస్సలు ఊహించలేదని, రిహార్సల్స్ క్లిప్స్ విడుదల చేసినపుడు ఎలాంటి విమర్శలు రాలేదని ,ఆమె తెలిపారు . డాకు మహారాజ్ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, బాలకృష్ణ మాస్ అప్పీల్, బాబీ డియోల్ విలన్ రోల్, థమన్ మ్యూజిక్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.డాకు మహారాజ్ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, ఓటీటీ విడుదలపై ఇంకా స్పష్టత లేదు. ముందుగా ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వచ్చినా, అది కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం ప్రకారం, ఇతర భాషల డబ్బింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడం వల్ల, ఓటీటీ విడుదల ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా ట్రోల్స్ పై ఊర్వశి స్పందన

“సోషల్ మీడియాలో కొంతమంది కావాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. నేను వాటిని పట్టించుకోను. కానీ, వివరణాత్మక విమర్శలను మాత్రం స్వీకరిస్తాను. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవించాలి. అయితే, కావాలని చేసిన నెగటివ్ ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని తెలిపారు. ఊర్వశి రౌతేలా ‘దబిడి దిబిడి’ పాటపై వచ్చిన విమర్శలను ఖండించినప్పటికీ, కొందరు ప్రేక్షకులు మాత్రం దీనిపై ఇంకా విమర్శలు చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

KKPK 2 హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి?…

KKPK 2 హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి?…

రణవీర్ సింగ్ చిత్రం ₹232 కోట్ల మార్క్ దాటింది

రణవీర్ సింగ్ చిత్రం ₹232 కోట్ల మార్క్ దాటింది

విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Eros14 Reels వివాదం పరిష్కారం

విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Eros14 Reels వివాదం పరిష్కారం

సుదీర్ఘ నిరీక్షణకు తెర.. రేపటి నుంచి ‘డ్రాగన్’ షూటింగ్!

సుదీర్ఘ నిరీక్షణకు తెర.. రేపటి నుంచి ‘డ్రాగన్’ షూటింగ్!

ఢిల్లీని తాకిన అఖండ-2 టికెట్ ధరల పెంపు వివాదం

ఢిల్లీని తాకిన అఖండ-2 టికెట్ ధరల పెంపు వివాదం

📢 For Advertisement Booking: 98481 12870