हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Murder : హర్యానాలో ప్రిన్స్‌పాల్‌ను కత్తితో పొడిచిచంపిన విద్యార్థులు

Divya Vani M
Murder : హర్యానాలో ప్రిన్స్‌పాల్‌ను కత్తితో పొడిచిచంపిన విద్యార్థులు

దేశమంతా గురుపౌర్ణిమి వేడుకల్లో మునిగి ఉన్న ఈ సమయంలో హర్యానాలో ఓ దారుణ సంఘటన కలకలం రేపింది. తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న స్కూల్ ప్రిన్స్‌పాల్‌ (School Principal) ను ఇద్దరు మైనర్ విద్యార్థులు కత్తులతో పొడిచి నరికి చంపారు (Minor students stabbed to death with knives). కేవలం క్రమశిక్షణ మాటలకే ఆగ్రహించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.హర్యానాలోని హిసార్ జిల్లా నర్నౌద్ పట్టణంలో ఉన్న బాస్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. 50 ఏళ్ల ప్రిన్స్‌పాల్ జగ్బీర్ సింగ్ పన్నూ విద్యార్థులకు క్రమశిక్షణను నేర్పించాలన్న ఉద్దేశంతో, జుట్టు కత్తిరించుకొని రావాలని సలహా ఇచ్చారు. అయితే దీన్ని అవమానంగా తీసుకున్న ఇద్దరు విద్యార్థులు, ఆయనను టార్గెట్ చేశారు.

Murder : ప్రిన్స్‌పాల్‌ను కత్తితో పొడిచిచంపిన విద్యార్థులు
Murder : ప్రిన్స్‌పాల్‌ను కత్తితో పొడిచిచంపిన విద్యార్థులు

క్లాసులోకి వచ్చి నేరుగా దాడి

వెంటనే ప్రతీకార దృష్టితో ఉన్న ఇద్దరు మైనర్ విద్యార్థులు స్కూల్‌కు కత్తులతో వచ్చారు. ప్రిన్స్‌పాల్ క్లాసులో ఉండగానే, అతని మీద దాడికి దిగారు. పలు చోట్ల కత్తిపోట్లతో ఆయనను హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన జగ్బీర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది చూసిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు షాక్‌కు గురయ్యారు.

విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది

ఈ ఘాతుకానికి పాల్పడిన విద్యార్థులు ఘటన అనంతరం స్కూల్‌ నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఇద్దరు మైనర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారిని త్వరలో పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

పాఠశాలల భద్రతపై ప్రశ్నలు

ఈ ఘటన స్కూల్ భద్రత, పిల్లల మానసిక స్థితిపై సుదీర్ఘ చర్చకు దారితీస్తోంది. విద్యార్థుల మనస్తత్వాన్ని, మారుతోన్న బుద్ధిని సమాజం కొత్త కోణంలో విశ్లేషిస్తోంది. గురుపౌర్ణిమి రోజే ఓ గురువు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరం. ఇది విద్యా వ్యవస్థలో భద్రతకు లొలికిన గొట్టమే.

Read Also : Kerala Student : రెండు విమానాల ఢీ..ఇద్దరు పైలట్‌ విద్యార్థుల మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

📢 For Advertisement Booking: 98481 12870