हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Student Attacks Lecturer: లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే?

Sharanya
Student Attacks Lecturer: లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే?

గురువును దేవుడిగా పూజించే సంప్రదాయం మనకు ఉంది. అయితే ఈ నాటి సమాజంలో కొన్ని ఘటనలు ఆ విలువలకు విరుద్ధంగా చోటు చేసుకుంటూ, ఆ సంబంధాన్ని కల్మషితం చేస్తున్నాయి. ఇటువంటి ఘోర సంఘటనే ఇటీవల విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. విజయనగరం-విశాఖ జాతీయ రహదారి సమీపంలో ఉన్న రఘు ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల విద్యా పరంగా కాకుండా, తల్లి తండ్రులాంటి గౌరవనీయ ఉపాధ్యాయునిపై మర్యాదలేని ప్రవర్తన జరిగింది. దీనికి కారణం ఒక విద్యార్థిని తన సెల్‌ఫోన్ తీసుకున్నారన్న కోపంతో అసహనానికి గురై, ఆగ్రహంతో లెక్చరర్‌పై చెప్పుతో దాడికి పాల్పడింది.

సంఘటన వివరాలు:

ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ యువతి తరగతి సమయంలో సెల్‌ఫోన్ వాడుతూ కనిపించగా, లెక్చరర్ నిబంధనల మేరకు ఫోన్‌ను తీసుకున్నారు. ఇది విద్యార్థినికి నచ్చక, లెక్చరర్‌పై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, చెప్పుతో కొట్టే స్థాయికి వెళ్లింది. ఇది చూసిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ ఘటనను మరొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వెంటనే స్పందించి, దాడి చేస్తున్న విద్యార్థినిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా లెక్చరర్‌పై దాడిని కొనసాగించింది. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వీడియో వైరల్ :

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇలాంటి విద్యార్థుల వల్లే గురువు గౌరవం తగ్గిపోతుంది, ఇతర విద్యార్థులపై నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది, డిజిప్లిన్ అనే పదం కాలేజీల్లో మరిచిపోతున్నారు అంటూ వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుంటే, ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో డిసిప్లిన్‌పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులు నిబంధనలు పాటించకపోవడం, సెల్‌ఫోన్ల వినియోగం, అసభ్య ప్రవర్తన మొదలైనవి అధికమవుతున్నాయి.

Read also: Sajjala Ramakrishna Reddy: వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పరకామణి లెక్కింపుల్లో, ఎఐ వినియోగంపై హైకోర్టు కీలక సూచనలు

పరకామణి లెక్కింపుల్లో, ఎఐ వినియోగంపై హైకోర్టు కీలక సూచనలు

బాబు ఆదేశం.. పవన్ స్పీడ్.. కానిస్టేబుల్ గ్రామ రోడ్డుకు వెంటనే గ్రీన్ సిగ్నల్…

బాబు ఆదేశం.. పవన్ స్పీడ్.. కానిస్టేబుల్ గ్రామ రోడ్డుకు వెంటనే గ్రీన్ సిగ్నల్…

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్
0:34

స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్

📢 For Advertisement Booking: 98481 12870