हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి

sumalatha chinthakayala
శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి

హైదరాబాద్‌: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి దక్కింది. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ – గోవా రాష్ట్ర ఓబిసి చీఫ్ అడ్వైజర్ గా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వి శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. గోవాలోని హోటల్ గోల్డెన్ ప్లాటియూ లో రాష్ట్రీయ ఓబిసి మహాసంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ సమావేశానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ ఓబిసి మహసంఘ్ – గోవా, చీఫ్ అడ్వైజర్గావి శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. దీంతో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో అరుదైన గౌరవం దక్కింది.

image
image

తెలంగాణలో మాదిరిగా గోవాలో కూ డా ఓబీసీల సంక్షేమ పథకాల అమలు కు కృషి చేయాలని వివిధ సంఘాలు ఆయనకు విజ్ఞప్తి చేశాయి. అనంతరం శ్రీ నివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్ర భుత్వం జనగణనతోపాటు కులగణన చేసి, జనాభా ప్రాతిపదికన ఓబీసీ రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్‌ చేశా రు. తెలంగాణ తరహా గోవాలో మహాత్మా జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్‌ సూళ్లు, కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రీ య ఓబీసీ మహాసంఘ్‌ గోవా రాష్ట్ర అ ధ్యక్షుడు మధు అనంత్‌నాయక్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ నోను నాయక్‌, ఫిషరీస్‌ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు పద్మనాభ అమోడర్‌, నాభిక్‌ సమాజ్‌ సెక్రటరీ లాడ్‌సులాకర్‌ పాల్గొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870