Srinivas Gowda as Chief Adviser of Goa State OBC

శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి

హైదరాబాద్‌: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి దక్కింది. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ – గోవా రాష్ట్ర ఓబిసి చీఫ్ అడ్వైజర్ గా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వి శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. గోవాలోని హోటల్ గోల్డెన్ ప్లాటియూ లో రాష్ట్రీయ ఓబిసి మహాసంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ సమావేశానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ ఓబిసి మహసంఘ్ – గోవా, చీఫ్ అడ్వైజర్గావి శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. దీంతో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో అరుదైన గౌరవం దక్కింది.

image
image

తెలంగాణలో మాదిరిగా గోవాలో కూ డా ఓబీసీల సంక్షేమ పథకాల అమలు కు కృషి చేయాలని వివిధ సంఘాలు ఆయనకు విజ్ఞప్తి చేశాయి. అనంతరం శ్రీ నివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్ర భుత్వం జనగణనతోపాటు కులగణన చేసి, జనాభా ప్రాతిపదికన ఓబీసీ రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్‌ చేశా రు. తెలంగాణ తరహా గోవాలో మహాత్మా జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్‌ సూళ్లు, కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రీ య ఓబీసీ మహాసంఘ్‌ గోవా రాష్ట్ర అ ధ్యక్షుడు మధు అనంత్‌నాయక్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ నోను నాయక్‌, ఫిషరీస్‌ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు పద్మనాభ అమోడర్‌, నాభిక్‌ సమాజ్‌ సెక్రటరీ లాడ్‌సులాకర్‌ పాల్గొన్నారు.

Related Posts
బిల్డింగ్ పై నుండి దూకి ప్రేమజంట ఆత్మహత్య
lovers suicide

విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, Read more

ఆటోడ్రైవ‌ర్ల‌కు రూ.12వేల సాయం ఏమైంది: కేటీఆర్‌
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేట‌లో అప్పుల బాధ‌తో ఓ ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యకు Read more

రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు

వైసీపీ నేత వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ విచారణ పూర్తయింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో 5 గంటలపాటు పోలీసులు వంశీని ప్రశ్నించారు. కృష్ణలంక పీఎస్లో Read more

12న అరకులో సుప్రీం జడ్జిల బృందం పర్యటన
A team of Supreme Judges vi

ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతమైన అరకులో ఈ నెల 12న సుప్రీంకోర్టు జడ్జిల బృందం పర్యటించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI)తో పాటు 25 మంది సుప్రీం జడ్జిలు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *