हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

10th Results : తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య టెక్నో కరిక్యూలమ్ విద్యార్థుల ప్రభంజనం

Sudheer
10th Results : తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య టెక్నో కరిక్యూలమ్ విద్యార్థుల ప్రభంజనం

నేడు విడుదలైన తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య టెక్నో కరిక్యూలమ్, సత్తుపల్లి విద్యాలయం విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. 600 మార్కులకు గాను 583 మార్కులతో కోట సాయి అండని అనే విద్యార్థిని ప్రథమ స్థానాన్ని సాధించగా, 580కి పైగా మార్కులు సాధించిన మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. అంతేకాక, 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 15గా ఉంది.

ఆంగ్లంలో 27 మంది, గణితంలో 21 మంది, సైన్స్లో 13 మంది, సోషల్‌లో 12 మంది, హిందీలో 12 మంది, తెలుగులో 13 మంది విద్యార్థులు ‘A’ గ్రేడ్ సాధించి తమ ప్రతిభను చాటారు. ఈ ఫలితాలు శ్రీ చైతన్య విద్యా సంస్థల క్రమశిక్షణ, సమయపాలన, ఖచ్చితమైన కరిక్యూలమ్ అమలుకి నిదర్శనంగా నిలుస్తున్నాయని సంస్థల అధినేత మల్లెంపాటి ఆదర్శ్ పేర్కొన్నారు.

ఈ విజయాన్ని పురస్కరించుకొని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, టీచర్లను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందించారు. విద్యార్థుల విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. NTSE, 10QM, JSU, NASA, INTSO, KAT, Sujets Olympiad లాంటి పోటీ పరీక్షల్లోనూ శ్రీ చైతన్య విద్యార్థులు అగ్రగాములుగా నిలుస్తారని డైరెక్టర్ తెలిపారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో విద్యార్థుల విశ్వస్థాయిలో ప్రతిభను మెరిపించడానికి పునాది కానున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870