Latest News: Women’s World Cup 2025: భారత్‌కు మరో ఓటమి షాక్

Read Time:  1 min
Women’s World Cup 2025
Women’s World Cup 2025
FONT SIZE
GET APP

ఆసీస్ చేతిలో భారత్ పరాజయం

విశాఖపట్నంలో(Visakhapatnam) జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్(Women’s World Cup 2025) మ్యాచ్‌లో టీమ్ ఇండియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ కీలకపాత్ర పోషించింది.

Read also: Hyderabad Road Accident: ఎల్‌బీనగర్‌లో భయానక రోడ్డు ప్రమాదం

Women’s World Cup 2025

అలీసా హీలీ అద్భుత ఇన్నింగ్స్

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 331 పరుగులు చేసింది. అయితే, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 6 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
కెప్టెన్ అలీసా హీలీ 107 బంతుల్లో 142 పరుగులు (21 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమెతో పాటు ఎలిస్ పెర్రి (47), ఆష్లె గార్డ్‌నర్ (45), లీచ్‌ఫీల్డ్ (40)* కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఆసీస్ జట్టును ఆపలేకపోయారు.

మ్యాచ్ ఎక్కడ జరిగింది?
ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగింది.

ఎవరు గెలిచారు?
ఆస్ట్రేలియా మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Radha

రచయిత గురించి

Radha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.