हिन्दी | Epaper
టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

Shreyas : అయ్యర్‌కు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

Digital
Shreyas : అయ్యర్‌కు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్  అవార్డు

Shreyas అయ్యర్‌కు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

Shreyas ఇండియన్ స్టైలిష్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ Shreyas అయ్యర్‌కు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించిన మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (మార్చి 2025) అవార్డును ఆయన గెలుచుకున్నాడు. న్యూజిలాండ్‌కి చెందిన జాకబ్ డఫీ మరియు రచిన్ రవీంద్ర వంటి ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, శ్రేయస్ వాటిని అధిగమించి విజేతగా నిలిచాడు.అయ్యర్ ఇటీవల జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నమెంట్‌లో 243 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేకంగా గ్రూప్-ఏ మ్యాచులో న్యూజిలాండ్‌పై 79 పరుగులు, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 45 పరుగులు, ఫైనల్లో 48 పరుగులు చేశాడు. మార్చి నెలలో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌లలో ఆయన 57 సగటుతో 172 పరుగులు చేశాడు. ఈ నిరంతర ప్రతిభ ఆయనను ఈ అవార్డు వరకు తీసుకొచ్చింది.

 శ్రేయస్ అయ్యర్, ఐసిసి అవార్డు, ప్లేయర్ ఆఫ్ ది మంత్, ఇండియన్ క్రికెట్, ICC Champions Trophy, Shreyas Iyer News, IPL 2025
శ్రేయస్ అయ్యర్, ఐసిసి అవార్డు, ప్లేయర్ ఆఫ్ ది మంత్, ఇండియన్ క్రికెట్, ICC Champions Trophy,

ఇది వరుసగా రెండో నెలలో ఇండియన్ ప్లేయర్‌కి దక్కిన ఐసిసి అవార్డు కావడం గమనార్హం. ఫిబ్రవరిలో శుభమన్ గిల్ ఇదే పురస్కారాన్ని అందుకున్నాడు. Shreyas : అయ్యర్‌కు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుఅయిష్టంగా కాకుండా సాహసోపేతంగా, అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించాడు. ట్రోఫీ గెలుచుకోవడంలో అతని పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా నిలిచింది.

Read more :

IPL 2025: కేకేఆర్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహ‌ల్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870