हिन्दी | Epaper
నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

ODI series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నేడు భారత జట్టు ప్రకటన

Anusha
ODI series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నేడు భారత జట్టు ప్రకటన

న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ (ODI series) పై భారత క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నెల 11, 14, 18 తేదీల్లో జరిగే ఈ కీలక సిరీస్ కోసం BCCI నేడు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసులతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన సీనియర్లు రోహిత్, కోహ్లీలపైనే అందరి దృష్టి ఉంది.

Read also: Washington Sundar: వాషింగ్టన్‌ సుందర్‌పై నెటిజన్ లు ఫైర్!

షెడ్యూల్ ఇదే

వారిని సెలక్ట్ చేస్తే 2027 వన్డే WC జట్టులో ఉంటారని బీసీసీఐ పరోక్షంగా సంకేతాలు పంపినట్లు అవుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. జనవరి 14న రాజ్ కోట్ వేదికగా రెండో వన్డే.. జనవరి 18న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరగనుంది. జనవరి 21 నుంచి 31 వరకు న్యూజిలాండ్‌తోనే టీమిండియా ఐదు వన్డేల సిరీస్ (ODI series) ఆడనుంది. ఈ సిరీస్ అనంతరం ఫిబ్రవరి 8 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనుంది.

ODI series against New Zealand.. Indian team announcement today

యువ ఆటగాళ్లకు అవకాశం..

దేశీవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో రాణించిన ఒకరిద్దరు యువ ఆటగాళ్లకు కూడా ఈ సిరీస్‌లో అవకాశం కల్పించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో ధ్రువ్ జురెల్ లేదా రింకూ సింగ్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ జట్టు ఎంపికలో అందరి దృష్టి టీమ్ ఇండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీపైనే ఉంది.

వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ, ఇటీవల దేశీవాళీ క్రికెట్‌లో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నారు. అయితే, సెలక్టర్లు నేరుగా అతడిని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోకి తీసుకుంటారా? లేక మరికొంత కాలం విశ్రాంతిని ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుంటే షమీ రాక భారత్‌కు ఎంతో కీలకం కానుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870