हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025 : పలువురు ఖరీదైన ఆటగాళ్లు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని వైనం

Divya Vani M
IPL 2025 : పలువురు ఖరీదైన ఆటగాళ్లు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని వైనం

ఐపీఎల్ అంటే ఆటే కాదు, డబ్బుల ఆట కూడా వేలంలో ఆటగాళ్ల ధరలు కోట్లను దాటుతాయి. కానీ అందరూ ఆ డబ్బుకు తగినట్టు రాణించరంటే నిజం.కొంతమందికి అవకాశాలు దక్కి మెరుస్తారు మరికొంతమంది అస్సలు మైదానమే చూడలేరు. ఈ ఏడాది ఐపీఎల్ 2025లో అలాంటి చర్చనీయాంశం ఆటగాళ్లు కొందరున్నారు.వీళ్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినా, ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. గాయాలు, జట్టు కూర్పు మార్పులు వంటి కారణాలే దీనికి ప్రధానంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

IPL 2025 పలువురు ఖరీదైన ఆటగాళ్లు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని వైనం
IPL 2025 పలువురు ఖరీదైన ఆటగాళ్లు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని వైనం
  1. మయాంక్ యాదవ్ – లక్నో సూపర్ జెయింట్స్ (రూ.11 కోట్లు)
    2024లో తన వేగంతో మయాంక్ సంచలనం సృష్టించాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. లక్నో అతడిని రూ.11 కోట్లకు రిటైన్ చేసింది. కానీ గాయం కారణంగా ఈ సీజన్‌లో ఆడలేకపోయాడు. తాజాగా బీసీసీఐ క్లియరెన్స్ తర్వాత జట్టులోకి వచ్చాడు. త్వరలో మైదానంలోకి దిగే అవకాశం ఉంది.
  2. నటరాజన్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.10.75 కోట్లు)
    యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్ గతేడాది హైదరాబాద్ తరఫున 19 వికెట్లు తీసాడు. ఢిల్లీ అతడిని రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. కానీ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌కూ ఎంపిక కాలేదు. జట్టులో స్టార్క్, మోహిత్, ముఖేష్ బాగా రాణిస్తున్నారు. అలాగే నటరాజన్ పూర్తి ఫిట్‌నెస్‌లో లేడన్న గాసిప్ ఉంది.
  3. జాకబ్ బెథెల్ – ఆర్‌సీబీ (రూ.2.6 కోట్లు)
    ఇంగ్లండ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ను ఆర్‌సీబీ రూ.2.6 కోట్లకు తీసుకుంది. స్పిన్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ చురుగ్గా ఉన్నాడు. కానీ లివింగ్‌స్టోన్, షెపర్డ్ లాంటి ఫారిన్ ఆల్‌రౌండర్ల ధాటికి అతనికి చోటు రాలేదు. టోర్నమెంట్ చివర్లో మార్పులు జరిగితే అవకాశం రావచ్చు.
  4. గెరాల్డ్ కోయెట్జీ – గుజరాత్ టైటాన్స్ (రూ.2.4 కోట్లు)
    దక్షిణాఫ్రికా పేసర్ కోయెట్జీ గతేడాది ముంబై తరఫున 13 వికెట్లు తీశాడు. అయినా జీటీ ఈ సీజన్‌లో అతనిని బెంచ్‌కే పరిమితం చేసింది. జట్టులో ఇప్పటికే ప్రసిద్ధ్, సిరాజ్, రషీద్ లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. అయినా గాయాల కారణంగా అతనికి అవకాశం రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
  5. రహ్మానుల్లా గుర్బాజ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ.2 కోట్లు)
    ఆఫ్ఘన్ ఓపెనర్ గుర్బాజ్ గతేడాది మంచి ప్రదర్శన ఇచ్చాడు. కానీ ఈ సీజన్‌లో కేకేఆర్ అతనిని ఒక్క మ్యాచ్‌కూ ఆడనివ్వలేదు. డి కాక్‌పై నమ్మకంతో గుర్బాజ్‌కు చోటు ఇవ్వలేదు. జట్టు నిలకడ లేకుంటే మార్పులు తప్పవు. అప్పుడు అతనికి అవకాశాలు లభించవచ్చు.

Read Also : BCCI: తొలిసారి బీసీసీఐ కాంట్రాక్టులు పొందిన యువ క్రికెటర్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870