हिन्दी | Epaper
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Newa Telugu: BCCI: చలికి వణికిపోయిన‌ టీమిండియా ప్లేయర్లు.. ఫన్నీ వీడియో వైరల్

Rajitha
Newa Telugu: BCCI: చలికి వణికిపోయిన‌ టీమిండియా ప్లేయర్లు.. ఫన్నీ వీడియో వైరల్

BCCI: టీమిండియా: కాన్‌బెర్రాలో గడ్డకట్టించే చలి.. వణికిపోయిన భారత క్రికెటర్లు – ఫన్నీ వీడియోతో బీసీసీఐ ఫ్యాన్స్‌కి సరదా పంచింది. ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియా ఆటగాళ్లు, చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం చలికాలం కొనసాగుతుండటంతో కాన్‌బెర్రాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రేపు ఇక్కడే తొలి టీ20 జరగనుండగా, ఆటగాళ్లు కేవలం 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ప్రాక్టీస్ సమయంలో చలి తట్టుకోలేక క్రికెటర్లు వణికిపోవడంతో సరదా వాతావరణం నెలకొంది.

Read also: Cricket: బీసీసీఐపై ఐసీసీ మాజీ రిఫరీ సంచలన ఆరోపణలు

BCCI: డబుల్ జాకెట్లు వేసుకున్నా చలి తీవ్రత తగ్గకపోవడంతో ఆటగాళ్లు గజగజ వణికిపోతూ కూడా ప్రాక్టీస్ ఆపలేదు. క్యాచ్‌లు పట్టడం, ఫీల్డింగ్ డ్రిల్స్ చేయడం వంటి వ్యాయామాలను పూర్తి క్రమశిక్షణతో కొనసాగించారు. బీసీసీఐ ఈ ప్రాక్టీస్ సెషన్‌కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అభిమానులను నవ్వుల్లో ముంచేసింది. వీడియోలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు చలికి తట్టుకోలేక చేతులు గుద్దుకుంటూ ఉన్న దృశ్యాలు కనిపించాయి. అయినప్పటికీ, వారు క్రమశిక్షణతో తమ సన్నాహాలను కొనసాగించారు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 2026 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇరు జట్లు ఈ సిరీస్‌ను చాలా ప్రాధాన్యంగా తీసుకుంటున్నాయి. కాన్‌బెర్రా, మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870