हिन्दी | Epaper
సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Satya Nadella: టీమ్ ఇండియా విజయంపై స్పందించిన సత్య నాదెళ్ల

Sharanya
Satya Nadella: టీమ్ ఇండియా విజయంపై స్పందించిన సత్య నాదెళ్ల

ప్రపంచ టెక్ రంగాన్ని నేతృత్వం వహిస్తున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) టెస్ట్ క్రికెట్ పట్ల తన ప్రేమను మరోసారి బయటపెట్టారు. భారత్-ఇంగ్లండ్ (India-England) జట్ల మధ్య జరిగిన ఉత్తేజకర టెస్ట్ సిరీస్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

“ఇది కేవలం ఆట కాదు..ఇది అతీతంగా నిలిచే టెస్ట్ క్రికెట్”

భారత్-ఇంగ్లండ్ మధ్య 5 టెస్ట్‌ల సిరీస్‌ను ఉద్దేశించి సత్య నాదెళ్ల (Satya Nadella) ట్వీట్ చేశారు:

25 రోజులు.. 5 యుద్ధాలు.. స్కోర్లు 2-2 సమం. ఇది కేవలం ఒక ఆట కాదు, ఇది కాలానికి అతీతంగా నిలిచే టెస్ట్ క్రికెట్ (Test cricket) గొప్పతనం.” రెండు జట్లూ ప్రదర్శించిన పోరాట పటిమను మెచ్చుకుంటూ, ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుందని అభిప్రాయపడ్డారు.

“పట్టుదల, నాటకీయత.. ఈ సిరీస్ చిరకాలం గుర్తుంటుంది”

సిరీస్‌లో కనిపించిన నాటకీయ పరిణామాలు, ఆటగాళ్ల పట్టుదల గురించి నాదెళ్ల ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సిరీస్ ఒక టెస్ట్ క్రికెట్ స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. “హ్యాట్సాఫ్ టు బోత్ టీమ్స్” అంటూ రెండు జట్లను సమానంగా ప్రశంసించారు.

సత్య నాదెళ్ల చేసిన ఈ భావోద్వేగ పోస్టుపై క్రికెట్ అభిమానుల నుండి విశేష స్పందన వస్తోంది. “టెక్ ప్రపంచంలో మీ అంత పెద్ద వ్యక్తి కూడా క్రికెట్‌కి ఈ స్థాయిలో స్పందించడమే మాకు గర్వకారణం” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/kavya-maran-praises-prasidh-krishna/sports/526367/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870