हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Sabra : రూ.4 కోట్లకు పైగా ఆదాయం ఐటీ శాఖ నోటీసులు

Divya Vani M
Sabra : రూ.4 కోట్లకు పైగా ఆదాయం ఐటీ శాఖ నోటీసులు

ఉత్తరప్రదేశ్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పేద వృద్ధ దంపతుల జీవితంలో ఆదాయపు పన్ను శాఖ కలకలం రేపింది. వారిద్దరూ రోజు కూలీ చేసుకుంటూ బ్రతుకుతుండగా, ఒక్కసారిగా వారిని లక్ష్మీదేవి కరుణించిందా అన్నంతగా ఐటీ శాఖ నాలుగు కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించి నోటీసులు పంపింది.జస్రన పట్టణంలోని ఓ మురికివాడలో నివసించే సబ్రా అనే వృద్ధురాలు తన భర్తతో కలిసి కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. చదువు లేకపోవడంతో ఆమెకు ప్రభుత్వ వ్యవహారాలపై ఎలాంటి అవగాహన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఒక భయానకమైన నోటీసు వచ్చింది.ఆమె పేరుతో రూ. 4.88 కోట్ల ఆదాయం నమోదైందని పేర్కొంటూ, 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పన్ను ఎందుకు చెల్లించలేదని వివరణ ఇవ్వాలని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Sabra రూ.4 కోట్లకు పైగా ఆదాయం ఐటీ శాఖ నోటీసులు
Sabra రూ.4 కోట్లకు పైగా ఆదాయం ఐటీ శాఖ నోటీసులు

నోటీసు చూసి షాక్‌లో పడిన వృద్ధ దంపతులు

నోటీసు విషయాన్ని గ్రహించిన సబ్రా దంపతులు ఒకింత భయాందోళనకు లోనయ్యారు. తమ జీవితంలో ఎప్పుడూ అంత డబ్బు చూడలేదని, వారికి రూ. 500 అయినా అవసరమైనప్పుడు ఎక్కడికెళ్లాలో తెలియదని వాపోయారు. ఈ నోటీసు తమ జీవితాన్ని పూర్తిగా కలకలం చేసినట్లు వారు మీడియాతో చెప్పారు.

న్యాయవాది అనుమానం… ఆధార్ ఫోర్జరీ కాదా?

ఈ ఘటనపై స్పందించిన న్యాయవాది సంజయ్ జన్, ఇటీవలి కాలంలో ఐటీ శాఖ నుంచి వచ్చిన నోటీసుల్లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇది కూడా అలాంటి పొరపాటే అయ్యి ఉండొచ్చన్నారు. అయితే, ఇది ఫోర్జరీ కూడా కావచ్చని, సబ్రా పేరును ఎవరో ఉపయోగించి నకిలీ ఆధార్, పాన్ కార్డులతో అక్రమంగా డబ్బు లావాదేవీలు చేసిన అవకాశాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ఇలాంటి ఘటనలు ప్రభుత్వ వ్యవస్థలో గందరగోళాన్ని చూపిస్తాయి. పేదవారి డేటాను అక్రమంగా వాడి, పెద్ద మొత్తాల్లో మోసాలు చేస్తున్న ముఠాలపై కఠిన చర్యలు అవసరం. ఐటీ శాఖ అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు జరిపించాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

గడ్కరీ-ప్రియాంక.. లోక్ సభ లో ఫ్రెండ్లీ డిస్కషన్

గడ్కరీ-ప్రియాంక.. లోక్ సభ లో ఫ్రెండ్లీ డిస్కషన్

📢 For Advertisement Booking: 98481 12870