हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Gold Loan : గోల్డ్ లోన్స్ పై రూల్స్.. కేంద్రం కీలక సూచనలు

Sudheer
Gold Loan : గోల్డ్ లోన్స్ పై రూల్స్.. కేంద్రం కీలక సూచనలు

బంగారం తాకట్టు పెట్టి రుణాలు (Gold Loan) తీసుకునే చిన్న రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రూ. 2 లక్షలలోపు గోల్డ్ లోన్ తీసుకునేవారికి కొత్త నిబంధనల నుంచి మినహాయింపునిచ్చేలా RBIకి కేంద్ర ఆర్థిక శాఖ సూచనలు పంపింది. ఇది చిన్న రైతులు, వ్యాపారులు, మహిళల కోసం ఒక శుభవార్తగా మారింది.

2026 జనవరి 1 నుంచి మినహాయింపు అమలు

ఈ మినహాయింపు 2026 జనవరి 1 నుండి అమల్లోకి రానుంది. అంటే అప్పటి వరకు ఇప్పటికే ఉన్న నిబంధనలు కొనసాగుతాయి. ఈ నిర్ణయం కారణంగా చిన్న మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి డాక్యుమెంటేషన్, వాల్యుయేషన్, ఇతర నిబంధనల భారం తగ్గనుంది. బ్యాంకుల పనితీరు వేగవంతం కావడం ద్వారా వినియోగదారులకు కూడా త్వరిత రుణ లభ్యత కుదురనుంది.

గతంలో రుణ పరిమితిపై కఠిన నిబంధనలు విధించిన RBI

గత ఏడాది ఆగస్టులో తాకట్టు పెట్టిన బంగారం విలువలో గరిష్ఠంగా 75% వరకు మాత్రమే రుణం ఇవ్వాలన్న నిబంధనను RBI ప్రవేశపెట్టింది. దీనివల్ల చాలా మంది చిన్న రుణగ్రహీతలకు నష్టమవుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, చిన్న మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి మరింత సౌలభ్యం కలిగించనుంది. బ్యాంకులు కూడా దీనికి అనుగుణంగా విధానాలను సడలించనున్నాయి.

Read Also : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం తొలి విడతలో ఎంత మందికంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870