हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Rs.100 Coin : సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం

Sudheer
Rs.100 Coin : సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం

శ్రీసత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది నవంబర్ 23న జరగనున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక నాణెం విడుదల చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా రూ.100 విలువ గల నాణెం విడుదల చేస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రత్యేక నాణెం ద్వారా సత్య సాయి సేవా ధర్మాన్ని స్మరించేందుకు, ఆయన ఆశయాలను గుర్తుంచుకునేందుకు వినూత్నంగా ఒక గుర్తుగా నిలపాలని ప్రభుత్వ సంకల్పం.

నాణెం బరువు

ఈ ప్రత్యేక నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో, 35 గ్రాముల బరువుతో తయారు చేయబడుతుంది. ఇందులో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమంగా ఉంటాయి. నాణెం ముందు భాగంలో అశోక స్తంభం ఉంటుంది. ఇది భారతదేశ అధికార చిహ్నంగా ప్రసిద్ధి చెందింది.

నాణెంలో “1926” అనే సంవత్సర నెంబరు

నాణెం వెనుక భాగంలో శ్రీసత్య సాయిబాబా చిత్రం, “1926” అనే సంవత్సర నెంబరు కనిపిస్తాయి. ఈ సంఖ్య ఆయన జన్మ సంవత్సరం సూచిస్తుంది. నాణెం రూపకల్పనలో సాంస్కృతిక విలువలతో పాటు, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా రూపొందించారు. ఈ నాణెం కలెక్టర్స్‌కు మాత్రమే కాకుండా, భక్తులకూ ఎంతో ప్రత్యేకమైనది కానుంది. శతజయంతి సందర్భాన్ని మరింత ఘనంగా మలచేందుకు ఇది ఒక చారిత్రక గుర్తుగా నిలిచే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870