हिन्दी | Epaper
లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు

Hyderabad :పెరుగుతున్న ఎండలు బయటికొచ్చేందుకు భయపడుతున్న జనాలు

Anusha
Hyderabad :పెరుగుతున్న ఎండలు బయటికొచ్చేందుకు భయపడుతున్న జనాలు

రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. నిన్న గ్రేటర్ హైదరాబాద్ లోని కూకట్పల్లిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రధానంగా కనిపిస్తుంది. అదే విధంగా హయత్ నగర్, మంచిర్యాల జిల్లా కాసిపేట లో కూడా 40.7° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో 40.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, తిర్యాణి, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 40.4° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండలు తీవ్రత

రోజురోజుకి ఎండలు పెరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.మార్చి నెల చివరినాటికి గ్రేటర్ హైదరాబాద్లో 42 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల వరకు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఇక మార్చి నెల చివరినాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక పక్క పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మరోవైపు రాత్రి చల్లని గాలులు వీస్తున్నాయి.

వాతావరణ శాఖ

రాష్ట్రంలో భిన్న వాతావరణం ఈ వాతావరణం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయని అటువైపు నుంచి వస్తున్న గాలులతో పగటి పూట ఎండ, సాయంత్రం వేళ వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం గాలిలో తేమ శాతం తగ్గుతుందని, ఈ వాతావరణం ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్తున్నారు.18, 19 తేదీలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం 18, 19 తేదీలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

heat wave 6985 1739091433

మారుతున్న వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో ఎండల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముందు ముందు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.వాతావరణ మార్పుల ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపై అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎండల తీవ్రతను తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా హైడ్రేషన్‌ మెయింటైన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. మార్చి నెల చివరి వరకు మరింత వేడెక్కే అవకాశముండటంతో ప్రజలు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు హెచ్చరించారు.పొడిగా మారిన వాతావరణ పరిస్థితుల్లో నీటి లోపం తలెత్తకుండా శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలని, అవసరం లేకపోతే మధ్యాహ్నం వేళలు బయటకు వెళ్లకూడదని, తగిన పరిరక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫ్యూచర్ టెక్ హబ్‌ తో భూముల ధరలకు రెక్కలు

ఫ్యూచర్ టెక్ హబ్‌ తో భూముల ధరలకు రెక్కలు

బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన

బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన

అట్లకాడతో కాల్చి చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం
0:29

అట్లకాడతో కాల్చి చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం

త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు

త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు

జగిత్యాలలో తల్లి-కూతురు ఎన్నికల పోరు

జగిత్యాలలో తల్లి-కూతురు ఎన్నికల పోరు

మొక్కజొన్న రైతులకు భారీ ఊరట.. ఖాతాల్లోకి 588 కోట్లు

మొక్కజొన్న రైతులకు భారీ ఊరట.. ఖాతాల్లోకి 588 కోట్లు

తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డుల రద్దు – కేంద్రం వివరాలు

తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డుల రద్దు – కేంద్రం వివరాలు

మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్

మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్

తెలంగాణ పంచాయతీ జోరులో జాగృతి..95 ఏళ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్

తెలంగాణ పంచాయతీ జోరులో జాగృతి..95 ఏళ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్

SSC పరీక్షల షెడ్యూల్ వివాదం, మార్పు కోరుతున్న ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు

SSC పరీక్షల షెడ్యూల్ వివాదం, మార్పు కోరుతున్న ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు లో ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసు లో ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు షాక్

పంచాయితీ ఎన్నికల్లో విజయం వైపు దూసుకెళ్తున్న కాంగ్రెస్

పంచాయితీ ఎన్నికల్లో విజయం వైపు దూసుకెళ్తున్న కాంగ్రెస్

📢 For Advertisement Booking: 98481 12870