हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Richest MLA’s: సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో తెలుగువారు

Sharanya
Richest MLA’s: సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో తెలుగువారు

ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల ఓ విశ్లేషణను విడుదల చేసింది. ఇందులో దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు ఎవరూ, అత్యంత పేద ఎమ్మెల్యేలు ఎవరూ అనే వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా నిలవగా, అతి పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత నిర్మల్ కుమార్ ధారా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. ఇందులో ఎక్కువ మంది తెలుగువారే ఉండడం విశేషం. మరి వీరు ఎవరెవరు? ఏపీ నుంచి ఎంత మంది? తెలంగాణ నుంచి ఎంత మంది? ఎవరి వద్ద ఎంత ఆస్తులున్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

tk2g2lro richest poorest mlas 625x300 19 March 25

భారతదేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు

ADR విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా నిలిచారు. ఆయన వద్ద రూ. 3400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత నిర్మల్ కుమార్ ధారా గుర్తింపు పొందారు. ఆయన ఆస్తుల మొత్తం విలువ కేవలం రూ. 1700 మాత్రమే కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టాప్ 20లో స్థానం దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా టాప్ 10లో ఏపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు చోటు దక్కించుకున్నారు.

టాప్-10లో ఏపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు:

టాప్-5: ఎన్. చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, టీడీపీ) – రూ. 931 కోట్లు
టాప్-6: పి. నారాయణ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 824 కోట్లు
టాప్-7: వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి (మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ) – రూ. 757 కోట్లు
టాప్-8: వి. ప్రశాంతి రెడ్డి (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 716 కోట్లు

టాప్-20లో ఏపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు:

టాప్-12: నారా లోకేష్ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 542 కోట్లు
టాప్-16: ఎన్. బాలకృష్ణ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 295 కోట్లు
టాప్-18: లోకం నాగ మాధవి (జనసేన ఎమ్మెల్యే) – రూ. 291 కోట్లు

తెలంగాణ నుంచి అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు

టాప్-20 జాబితాలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా స్థానం దక్కించుకున్నారు.

టాప్-11: జీ. వివేకానంద (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 606 కోట్లు
టాప్-15: కే. రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 458 కోట్లు
టాప్-19: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 433 కోట్లు .ఈ నివేదిక రాజకీయ రంగంలో ఆర్థిక శక్తిని సూచించే విధంగా ఉంది. తెలుగురాష్ట్రాల నేతలు భారీ స్థాయిలో ఆస్తులు కలిగి ఉండడం, అధిక సంఖ్యలో ధనిక ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందడం ఆసక్తికర విషయమే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

📢 For Advertisement Booking: 98481 12870