हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Richest MLA’s: సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో తెలుగువారు

Sharanya
Richest MLA’s: సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో తెలుగువారు

ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల ఓ విశ్లేషణను విడుదల చేసింది. ఇందులో దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు ఎవరూ, అత్యంత పేద ఎమ్మెల్యేలు ఎవరూ అనే వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా నిలవగా, అతి పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత నిర్మల్ కుమార్ ధారా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. ఇందులో ఎక్కువ మంది తెలుగువారే ఉండడం విశేషం. మరి వీరు ఎవరెవరు? ఏపీ నుంచి ఎంత మంది? తెలంగాణ నుంచి ఎంత మంది? ఎవరి వద్ద ఎంత ఆస్తులున్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

tk2g2lro richest poorest mlas 625x300 19 March 25

భారతదేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు

ADR విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా నిలిచారు. ఆయన వద్ద రూ. 3400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత నిర్మల్ కుమార్ ధారా గుర్తింపు పొందారు. ఆయన ఆస్తుల మొత్తం విలువ కేవలం రూ. 1700 మాత్రమే కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టాప్ 20లో స్థానం దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా టాప్ 10లో ఏపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు చోటు దక్కించుకున్నారు.

టాప్-10లో ఏపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు:

టాప్-5: ఎన్. చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, టీడీపీ) – రూ. 931 కోట్లు
టాప్-6: పి. నారాయణ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 824 కోట్లు
టాప్-7: వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి (మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ) – రూ. 757 కోట్లు
టాప్-8: వి. ప్రశాంతి రెడ్డి (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 716 కోట్లు

టాప్-20లో ఏపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు:

టాప్-12: నారా లోకేష్ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 542 కోట్లు
టాప్-16: ఎన్. బాలకృష్ణ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 295 కోట్లు
టాప్-18: లోకం నాగ మాధవి (జనసేన ఎమ్మెల్యే) – రూ. 291 కోట్లు

తెలంగాణ నుంచి అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు

టాప్-20 జాబితాలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా స్థానం దక్కించుకున్నారు.

టాప్-11: జీ. వివేకానంద (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 606 కోట్లు
టాప్-15: కే. రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 458 కోట్లు
టాప్-19: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 433 కోట్లు .ఈ నివేదిక రాజకీయ రంగంలో ఆర్థిక శక్తిని సూచించే విధంగా ఉంది. తెలుగురాష్ట్రాల నేతలు భారీ స్థాయిలో ఆస్తులు కలిగి ఉండడం, అధిక సంఖ్యలో ధనిక ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందడం ఆసక్తికర విషయమే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

9 ఫ్లైట్‌లు యథావిధిగా: రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్ ప్రకటన

9 ఫ్లైట్‌లు యథావిధిగా: రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్ ప్రకటన

మరోసారి ఇండిగో విమానాల రద్దు

మరోసారి ఇండిగో విమానాల రద్దు

రాహుల్ Vs అమిత్ షా

రాహుల్ Vs అమిత్ షా

PM Modi–Rahul Gandhi 88 నిమిషాల భేటీ | CIC, IC నియామకాలపై చర్చ…

PM Modi–Rahul Gandhi 88 నిమిషాల భేటీ | CIC, IC నియామకాలపై చర్చ…

ప్రైవేట్ విమానం క్రాష్ ల్యాండింగ్

ప్రైవేట్ విమానం క్రాష్ ల్యాండింగ్

ఓటర్ల జాబితా సవరణపై దుమారం: SIR ప్రక్రియ సాధారణమేనన్న కిషన్ రెడ్డి

ఓటర్ల జాబితా సవరణపై దుమారం: SIR ప్రక్రియ సాధారణమేనన్న కిషన్ రెడ్డి

లోక్‌సభలో ‘వోట్ చోరి’ ఆరోపణలు కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు…

లోక్‌సభలో ‘వోట్ చోరి’ ఆరోపణలు కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు…

‘ఓట్ చోరీ’పై రగడ.. లోక్ సభ రేపటికి వాయిదా

‘ఓట్ చోరీ’పై రగడ.. లోక్ సభ రేపటికి వాయిదా

విమాన ప్రయాణాల రద్దుతో ఢిల్లీ వణికింది: ₹1000 కోట్ల వ్యాపార నష్టం

విమాన ప్రయాణాల రద్దుతో ఢిల్లీ వణికింది: ₹1000 కోట్ల వ్యాపార నష్టం

రాయ్‌పూర్‌లో సంచలనం: పోలీసు అధికారిపై మోసం, బెదిరింపుల కేసు

రాయ్‌పూర్‌లో సంచలనం: పోలీసు అధికారిపై మోసం, బెదిరింపుల కేసు

బెల్లీ డాన్సర్ క్రిస్టినా‌పై దర్యాప్తు వేగం
0:49

బెల్లీ డాన్సర్ క్రిస్టినా‌పై దర్యాప్తు వేగం

ఇండిగో సంక్షోభ సమయంలో టికెట్ ధరలు రూ.40 వేలా?

ఇండిగో సంక్షోభ సమయంలో టికెట్ ధరలు రూ.40 వేలా?

📢 For Advertisement Booking: 98481 12870