हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

CM Revanth : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Sudheer
CM Revanth : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏపీ(AP)తో వివాదాలు కోరుకోవడం లేదని, సమస్యలను శాంతియుతంగా చర్చల ద్వారానే పరిష్కరించాలని భావిస్తున్నామని తెలిపారు. దీనికై తానే స్వయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిని ఆహ్వానిస్తానని వెల్లడించారు. “వచ్చి నాలుగు రోజులైనా కూర్చొని మాట్లాడతా. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గను,” అంటూ ఆయన తేల్చిచెప్పారు.

గోదావరి నీళ్లే కీలకం

సీఎం రేవంత్ వ్యాఖ్యానంలో గోదావరి నీళ్ల ప్రాధాన్యం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు గెలవాలంటే గోదావరి నీళ్లు అవసరమని, అదే నీళ్లపై ఆధారపడే బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదాలు రేగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా, తమ హక్కులు కోల్పోకుండా చూసుకోవడం అవసరమన్నదే తమ వైఖరి అని స్పష్టం చేశారు.

వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గం

రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయమే సమస్యల పరిష్కారానికి మార్గమని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ లబ్ది కోసం నీటి అంశాన్ని వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా సమగ్ర చర్చలు జరగాలని, అందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also : Free Helmets : బైక్ కొంటే 2 హెల్మెట్లు ఫ్రీ.. ఎప్పటి నుండి అంటే ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870