हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Revanth Reddy : తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు : రేవంత్ రెడ్డి

Divya Vani M
Revanth Reddy : తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు : రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజాపాలన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో ప్రభుత్వ అభివృద్ధి చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలు ప్రస్తావించడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, వరంగల్ ప్రాంతం తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. రాణి రుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మ వంటి వీరనారీమణులు పాలించిన భూమి ఇదని కొనియాడారు తెలంగాణ ఉద్యమానికి ఈ ప్రాంతం పుట్టినిల్లు అని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Revanth Reddy తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు రేవంత్ రెడ్డి
Revanth Reddy తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు రేవంత్ రెడ్డి

మామునూరు ఎయిర్‌పోర్టు – హామీని నిలబెట్టిన కాంగ్రెస్

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు దాన్ని నిలబెడుతున్నామన్నారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామన్నారు.బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణను ధనిక రాష్ట్రం నుంచి దివాలా తీయించారని కేసీఆర్‌పై మండిపడ్డారు .ఉచిత కరెంటు పేరిట డిస్కంలకు భారీగా బకాయిలు పెంచారని ఆరోపించారు .తెలంగాణ ప్రజలకు వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు

కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ హామీలు – అమలవుతున్న పథకాలు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని గుర్తుచేశారు .రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వివరించారు .ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని వెల్లడించారు .తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం ఉద్యోగ నియామకాలు అని రేవంత్ అన్నారు.గత ఏడాది మాత్రమే 55,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ప్రకటించారు , రాష్ట్ర ఆదాయం పూర్తిగా అప్పుల్లో ఉన్నా, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడాన్ని ఆపలేదని స్పష్టం చేశారు

కడియం శ్రీహరి – నిజమైన ప్రజానాయకుడు

రేవంత్ రెడ్డి కడియం శ్రీహరిని నిజమైన ప్రజానాయకుడిగా ప్రశంసించారు.తన కోసం ఎలాంటి పైరవీలు లేకుండా ప్రజల కోసమే కృషి చేస్తారంటూ” కొనియాడారు కడియం కావ్యను ఎంపీగా గెలిపిస్తే, పార్లమెంటులో కొట్లాడి వరంగల్‌కు ఎయిర్‌పోర్టు, ఖాజీపేటకు రైల్వే డివిజన్ తీసుకువస్తారని” హామీ ఇచ్చారు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎద్దేవా –కాళేశ్వరం కాదు, కూలేశ్వరం

లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లు కూడా నిలబడలేదని” ఎద్దేవా చేశారు
ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం” అని వ్యాఖ్యానించారు

బీఆర్ఎస్-కాంగ్రెస్ పాలన మధ్య తేడా – కేసీఆర్‌కు రేవంత్ సవాల్”

కాంగ్రెస్ హయాంలో ఏన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి? బీఆర్ఎస్ హయాంలో ఏవి పూర్తయ్యాయి?”
ఈ అంశంపై కేసీఆర్ చర్చకు సిద్ధమా?” అని రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు

సంక్షిప్తంగా

రేవంత్ రెడ్డి జనగామ బహిరంగ సభలో ప్రజలకు హామీలు
కాంగ్రెస్ పాలనలో మామునూరు ఎయిర్‌పోర్టు, భారీ అభివృద్ధి పనులు
కేసీఆర్ పాలనలో అప్పులు పెరిగాయని ఆరోపణలు
ఉద్యోగ నియామకాలు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి
కడియం కావ్యను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి హామీలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు – కూలేశ్వరం అంటూ ఎద్దేవా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

జనవరి లో పతంగుల పండుగ

జనవరి లో పతంగుల పండుగ

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870