हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Kashmir: కశ్మీర్లో జల విద్యుత్ ప్రాజెక్టుల పునః ప్రారంభం ..

Vanipushpa
Kashmir: కశ్మీర్లో జల విద్యుత్ ప్రాజెక్టుల పునః ప్రారంభం ..

పహల్గాంలో తీవ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు వరుసగా షాకులిస్తున్న కేంద్రం.. తాజాగా మరో బిగ్ షాక్ ఇచ్చింది. పహల్గాం దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. ఈ ఒప్పందం కారణంగా సుదీర్ఘ కాలంగా కశ్మీర్లో పెండింగ్ లో ఉన్న రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల్ని తిరిగి ప్రారంభిస్తోంది. అదే జరిగితే సింధు నది ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల నుంచి పాకిస్తాన్ కు నీటి విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

కశ్మీర్లో జల విద్యుత్ ప్రాజెక్టుల పునః ప్రారంభం ..

సింధు నదీ జలాల ఒప్పందం రద్దు
కాశ్మీర్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలోని రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల రిజర్వాయర్ హోల్డింగ్ సామర్థ్యాన్ని పెంచే పనిని భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల సామర్ధ్యం పెంచుకునేందుకు అవకాశం ఏర్పడింది. అదే జరిగితే పాకిస్తాన్ కు నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతుందని భావిస్తున్నారు.
వాస్తవానికి 1960 నుండి మూడు యుద్ధాలు జరిగినా, ఎన్నోసార్లు ఉద్రిక్తతలు తలెత్తినా సింధు జలాల ఒప్పందం పరిధిలోకి వచ్చే ఒప్పందాలను ఉల్లంఘించి కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలా రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల సామర్ధ్యం పెంచడం ప్రారంభించింది. భారతదేశంలోని అతిపెద్ద జలవిద్యుత్ సంస్థ NHPC లిమిటెడ్ , జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ రిజర్వాయర్లలో పూడిక తొలగింపు పనుల్ని ప్రారంభించాయి. దీంతో పాటు రిజర్వాయర్ల సామర్ధ్యం పెంచే కార్యక్రమం సమాతరంగా చేపట్టబోతున్నారు.
హెచ్చరిస్తున్న పాకిస్తాన్
మరోవైపు భారత్ చేపట్టిన ఈ చర్యల వల్ల పాకిస్తాన్ కు తక్షణం నీటి సరఫరాకు ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే భారత్ తన నీటిపారుదల, జల విద్యుత్తు కోసం ఎక్కువగా నదులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇతర ప్రాజెక్టుల్లోనూ ఇలాంటి ప్రయత్నాలను ప్రారంభిస్తే పాకిస్తాన్ పై ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సింధు నది ఉపనదుల నీటిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేసినా అడ్డుకుంటామని పాకిస్తాన్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read Also:Singapore : సింగపూర్ ప్రధానిగా మళ్లీ లారెన్స్ వాంగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870