हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

ఏపీలో పెరిగిన సముద్ర తీరం

Sudheer
ఏపీలో పెరిగిన సముద్ర తీరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రతీరం పొడవు పెరిగినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. 1970లో ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్ర సముద్రతీరం పొడవు 973.7 కిలోమీటర్లుగా ఉన్నది. అయితే ప్రస్తుతం ఇది 8.15 శాతం పెరిగి 1053.07 కిలోమీటర్లకు చేరుకున్నది. ఈ పెరుగుదల వెనుక సముద్రతీరంలో మలుపులు, ఒంపుల లెక్కింపు కూడా కారణమని అధికారులు తెలిపారు. లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్, దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. గతంలో రెండవ స్థానంలో ఉన్నా, ప్రస్తుతం తమిళనాడు రెండవ స్థానానికి చేరుకుంది. తమిళనాడు సముద్రతీరం పొడవు 1068.69 కిలోమీటర్లుగా ఉండగా, గుజరాత్ రాష్ట్రం 2340.62 కిలోమీటర్లతో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.

సముద్రతీరం పొడవు పెరగడం పర్యావరణ పరిశోధకులకు ఆసక్తికర అంశంగా మారింది. ఇది పర్యాటక రంగానికి, మత్స్యకారులకు మరింత ప్రోత్సాహం కల్పించగలదని భావిస్తున్నారు. పెరిగిన తీరం కొత్త పర్యాటక ప్రాంతాలు, మత్స్య వనరులు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు దేశంలో విశిష్ట స్థానం కలిగి ఉన్నాయి. తీర ప్రాంత గ్రామాలు, పోర్టులు, తీర ప్రాంత వనరులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ తీరం పొడవు పెరుగుదలతో తీరప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభించగలదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, తీరప్రాంత అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. తీరప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, మత్స్య వనరుల సంరక్షణ, తీరప్రాంత గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870