rain alert ap

ఏపీకి మరో వాన గండం..

ఏపీని వరుస వర్షాలు వదలడం లేదు..గత నాల్గు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతూ..ఈరోజు కాస్త తగ్గాయో లేదో..మరో వాన గండం ముంచుకొస్తుందనే వార్త ప్రజలను ఖంగారుపెడుతుంది. ఇప్పటికే వర్షాల దెబ్బకు పంటలన్నీ నాశనం అయ్యాయని భాదపడుతున్న రైతులకు..వరుస వాయు గుండాలు నిద్రకూడా పోనివ్వడం లేదు.

Advertisements

ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోనసీమ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని తెలిపింది.

Related Posts
కేటీఆర్‌కు షాక్..క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Shock for KTR.. High Court dismisses quash petition

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను Read more

సీఎం రేవంత్‌తో మీనాక్షి నటరాజన్ భేటీ
Meenakshi Natarajan meets CM Revanth

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డిని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన ఏఐసీసీ Read more

ఈరోజు జార్ఖండ్‌లో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ
Rahul Gandhi will visit Jharkhand today

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు (శనివారం) జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ Read more

నుమాయిష్ ప్రారంభం వాయిదా
numaish exhibition hyderaba

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు రోజుల Read more

×