हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Qatar: ఖతార్ లోభారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్..ఎందుకంటే?

Sharanya
Qatar: ఖతార్ లోభారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్..ఎందుకంటే?

ఖతార్‌లో భారత సాంకేతిక రంగానికి చెందిన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాలో సీనియర్ ఉద్యోగిగా పని చేస్తున్న అమిత్ గుప్తాను ఖతార్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌కు చెందిన ఆయనపై డేటా చౌర్యం ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై భారత ప్రభుత్వం, అమిత్ గుప్తా కుటుంబం, టెక్ మహీంద్రా గ్రూప్ స్పందిస్తూ వివిధ చర్యలు తీసుకుంటున్నాయి.

Amit Gupta 1742727846295 1742727854429

అమిత్ గుప్తా ఖతార్‌లో టెక్ మహీంద్రా సంస్థకు చెందిన ఖతార్-కువైట్ రీజియన్ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీలో ఉన్న గోప్యమైన డేటాను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై స్థానిక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో అసలు నిజానిజాలు ఇంకా బయటకు రాలేదు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

టెక్ మహీంద్రా స్పందన

ఈ అరెస్టు నేపథ్యంలో టెక్ మహీంద్రా గ్రూప్ స్పందిస్తూ, తమ ఉద్యోగికి పూర్తి మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. అమిత్ గుప్తా కుటుంబానికి అండగా ఉంటామని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది. అంతేగాక, ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు దేశాల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. కంపెనీ పరంగా, తమ ఉద్యోగి నిర్దోషి అని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేలా కుటుంబానికి సహాయం చేస్తామని తెలిపింది.

భారత రాయబార కార్యాలయం స్పందన

ఖతార్‌లో భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై స్పందించింది. అమిత్ గుప్తా విషయంలో ఖతార్ అధికారులతో చర్చలు జరుపుతున్నామని, అతన్ని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. భారత విదేశాంగ శాఖ ఈ కేసును దగ్గరగా గమనిస్తూ, అన్ని దిశలలోనూ కృషి చేస్తోందని పేర్కొంది. ఖతార్ ప్రభుత్వం, అక్కడి న్యాయ వ్యవస్థతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కేసు అమిత్ గుప్తా కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ముఖ్యంగా అమిత్ గుప్తా తల్లి మాట్లాడుతూ, తన కుమారుడు పూర్తిగా నిర్దోషి అని పేర్కొన్నారు. సంస్థలో ఎవరైనా తప్పు చేసి ఉంటే, రీజియన్ హెడ్‌గా తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేశారని ఆమె వాపోయారు. గత కొద్దీ రోజులుగా తమ కుమారుడు తమతో మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చిందని, అతని స్నేహితులకు కాల్ చేయగా అరెస్టు విషయం బయటకు వచ్చిందని తెలిపారు. సమాచారం ప్రకారం, జనవరి 1న ఖతార్ పోలీసులు అమిత్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మూడు నెలలుగా దోహాలో అతడిని నిర్బంధంలో ఉంచారు. కుటుంబ సభ్యులు ఈ విషయంపై తమ స్థానిక నాయకులను ఆశ్రయించారు. గుజరాత్‌లోని వడోదర ఎంపీ హేమాంగ్ జోషిని కలిసి, తమ కుమారుని విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎంపీ స్పందిస్తూ, దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అమిత్ గుప్తాకు న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారత అధికారులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870