Pushkaralu in Telangana.. Ministers launch website

saraswati pushkaralu : తెలంగాణలో పుష్కరాలు.. వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రులు

Saraswati Pushkaram: తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మే 15 తేదీ 2025 నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే సరస్వతి పుష్కరాలు వె‌బ్‌సైట్ లాంఛ్ చేశారు. సరస్వతి పుష్కర్ – 2025 – 2025)వెబ్ పోర్టల్ , మొబైల్ యాప్ ను తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ప్రారంభించారు. మే 15వ తేదీ 2025 నుంచి 26 మే 2025 వరకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో పుష్కరాలు జరుగనున్నాయి.

Advertisements
తెలంగాణలో పుష్కరాలు వెబ్ సైట్

పవిత్రమైన పండగే ఈ పుష్కరాలు

సరస్వతి పుష్కరాలు అనేవి… ప్రతి 12 సంవత్సరాలకు ఒక సారి జరుగుతాయి. సరస్వతి నదికి సంబంధించిన పవిత్రమైన పండగే ఈ పుష్కరాలు. ఈ పుష్కరాలు సాధారణంగా గృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి… దాదాపు 12 రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం 2025 సరస్వతి పుష్కరాలు… మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కొనసాగుతాయి.

ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో ఈ పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పనులు కూడా చక చకా జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఇందులో భాగంగానే ఇవాళ వెబ్ సైట్ కూడా లాంచ్ చేశారు.

Read Also: భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్

Related Posts
Supreme Court : చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీంకోర్టు
Cutting down trees is worse than killing people.. Supreme Court

Supreme Court: పర్యావరణాన్ని తమ కళ్లెదుటే నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని.. ఇలాంటి చర్యలను అడ్డుకట్ట ఎలా వేయాలో తమకు బాగా తెలుసని దేశ సర్వోన్నత న్యాయస్థానం Read more

ఎమర్జెన్సీ మూవీపై సద్గురు ప్రశంసలు
ఎమర్జెన్సీ మూవీపై సద్గురు ప్రశంసలు

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం "ఎమర్జెన్సీ" గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం భారతదేశ Read more

America :అమెరికాలో భారతీయ విద్యార్థులకు కేంద్రం కీలక సూచనలు
వీసా రద్దును సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసింది. చట్టవిరుద్ధ నిరసనలపై కఠిన Read more

గ్రూప్‌-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : చంద్రబాబు
మేలో తల్లికి వందనం.. చంద్రబాబు కీలక ప్రకటన

రోస్టర్‌ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన అమరావతి: ఏపీలో గ్రూప్-2 పరీక్షలపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×