हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Air India: ఢిల్లీ-రాంచీ ఎయిరిండియా విమానంలో సమస్య

Sudheer
Air India: ఢిల్లీ-రాంచీ ఎయిరిండియా విమానంలో సమస్య

ఎయిరిండియా (Air India) విమానాల్లో సాంకేతిక సమస్యలు తరచూ ఎదురవుతూ ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీ నుంచి రాంచీకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో టెక్నికల్ సమస్య (Technical Problem) తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్‌కి తలెత్తిన సమస్యలు గమనించడంతో అదును చూసి విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ నిర్వహించడంతో ప్రమాదం తప్పింది.

బోయింగ్ 787 విమానంలోనూ సమస్య

ఇది ఒకటి మాత్రమే కాదు. ఇదే రోజు మధ్యాహ్నం జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన బోయింగ్ 787 విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తినట్టు సమాచారం. ఈ విమానం గమ్యస్థానానికి చేరుకునే ముందు మెకానికల్ ఇష్యూ తలెత్తడంతో, ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎయిరిండియా ఆధ్వర్యంలో ఉన్న బోయింగ్-787 వంటి ఆధునిక విమానాల్లో కూడా సమస్యలు రావడం విమానయాన భద్రతపై ప్రశ్నలు పెంచుతోంది.

ప్రయాణికుల భద్రతపై విమర్శలు

ఈ తరహా ఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకోవడంతో ఎయిరిండియా నిర్వహణ విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తే ముందు చక్కగా పరిశీలన జరగకుండా విమానాలు ప్రయాణించడమే ప్రమాదకరమని విమాన ప్రయాణికుల సంఘాలు అంటున్నాయి. ప్రయాణికుల భద్రతను ప్రాధాన్యత తీసుకోవాలని, తరచూ వస్తున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని విమానయాన అధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870